పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ను విచారిస్తున్న ఈడీ:
హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కాము కేసులో విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణి జరిగింది. అయితే ఈ స్కీంలో రూ. 700 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో…
ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం.. తప్పిన పెను ప్రమాదం:
A9 news, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం కలకలం. విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూసిన గుర్తు…
గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ చైర్మన్ గా సినీ నటి జయసుధ:
హైదరాబాద్:ఏప్రిల్ 16 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహి స్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ చైర్మన్ సినీనటి జయసుధ ను నియమించారు. ఆమె అధ్యక్షతన జ్యూరీ సమావేశం జరిగింది… ఈ అవార్డుల కోసం వ్యక్తి గత క్యాటగిరీలో…
పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు:
న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్ పై నిషేధం విధిస్తూ…
కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే.. అక్కడే జైలు కట్టి అందులోనే వేస్తాం.:
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయి నిలదీశారు.…
హైదరాబాద్ వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు:
హైదరాబాద్:ఏప్రిల్ 16 తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి, సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానా కి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తుందని సమాచారం. ఈ…
చెట్లు నరికే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా?:
*ప్రభుత్వం వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్. హైదరాబాద్:ఏప్రిల్ 16 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు లో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్డ్ కమిటీని అఫిడ విట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా..…
కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ*:
హైదరాబాద్:ఏప్రిల్ 16 కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏప్రిల్ 3న జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా…
గజ్వేల్ అంబేద్కర్ జయంతి వేడుకలు:
*నిరుపేద హక్కుల సాధన కమిటీ జిల్లా కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి వెల్లడి. *ప్రజలారా మేధావులారా ప్రపంచమంతా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎ9 న్యూస్, ఏప్రిల్ 15: ప్రజలారా కార్మికులారా ప్రజాప్రతినిధులారా బుద్ధి జీవులారా అనే నినాదంతో ఒక ప్రకటన…
ఆదివాసీ నాయక్ పోడు గ్రామ కమిటీ ఎన్నిక:
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసి నాయక పోడు సేవా సంఘం అధ్యక్షుడిగా మీనుగు రంజిత్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామంలో భీమన్న గుడిని…