Month: April 2025

అతివేగమే ప్రమాదం-యాక్సిడెంట్లో యువకుడు మృతి:

రామయంపేట ఎ9 ఏప్రిల్ 4: మెదక్ జిల్లా రామయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు దారుడు అగు దేవన్ పల్లి నాగరాజు తండ్రి నారాయణ నివాసం నిజామాబాద్ టౌన్ & జిల్లా గారు తెలిపినది…

కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన రాష్ట్ర పిసీసీ కార్యదర్శి ఆవుల రాజారెడ్డి:

*శివ యాదవ్ ను పరామర్శించిన మాసాయిపేట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు… *ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను ఆదు కునే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిదర్శనం… మాసాయిపేట A9 న్యూస్, ఏప్రిల్ 4: మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన శివ యాదవ్ గత నెల రోజుల…

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం:

*అంబేద్కర్ ను అవమానిస్తే ఊరుకునేది లేదు. ఎ9 న్యూస్ ఏప్రిల్ 4: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌ను, మన రాజ్యాంగాన్ని అవ‌మానించే బీజేపీ, దాని అనుబంధ సంస్థల…

వామనరావు దంపతుల హత్య కేసును నేడు విచారించిన ధర్మాసనం:

హైదరాబాద్:ఏప్రిల్ 04 తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్…

ప్రతి పేదోడు సన్న బియ్యం తో కడుపు నిండా తినాలనేదే ప్రభుత్వ లక్ష్యం:

*సామాజిక ప్రజలు అర్హులైన లబ్ధిదారులు సన్న బియ్యంతో తినాలి. ఎ9 న్యూస్ చేగుంట ఏప్రిల్ 4 చేగుంట మండలం మాక్కరాజ్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ చేసిన…

తెలంగాణలో రెండు వేల గెజిటెడ్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్:

హైదరాబాద్: ఏప్రిల్ 04 తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కొలువుల జాతర షురూ కానుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటగా 2వేల గెజిటెడ్ పోస్టుల భర్తీ,…

రేషన్‌కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ అవసరం లేదు:

*హైదరాబాద్‌: రాజీవ్‌ యువవికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్య బట్టు స్పష్టం చేశారు. ఈ పథకం…

గచ్చిబౌలి భూ సమస్యపై కమిటీ ఏర్పాటు – సీఎం రేవంత్ రెడ్డి:

ఎ9 న్యూస్ ఏప్రిల్ 4 హైదరాబాద్: గచ్చిబౌలి భూముల విషయంలో తదుపరి కార్యాచరణపై మంత్రుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి X ద్వారా వెల్లడించారు. ఈ కమిటీలో…

HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేతపై స్టే విధించిన హైకోర్టు :

విచారణ ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసిన హైకోర్టు ఈనెల 7 వరకు అక్కడ చెట్లు కొట్టివేయవద్దని హైకోర్టు స్టే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని ఆధారాలు చూపించిన పిటీషనర్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి ఆధారాలు కోర్టుకు…

ఫేక్ వీడియోలు ప్రచారం.. ఆ పార్టీ నేతలపై కేసు నమోదు..:

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం…