Month: March 2025

కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ.. మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్:

సూర్యాపేట: తెలంగాణలో కేంద్ర ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తుందని.. 56 లక్షల రేషన్ కార్డులకు కేంద్రమే సన్నబియ్యం ఇస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేంద్రం సన్న బియ్యమిస్తే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని రేవంత్…

బీఆర్ఎస్‌లో ఉన్నందుకు ప్రవీణ్ కుమార్ సిగ్గుపడాలి: ఎంపీ మల్లు రవి.

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిది రాక్షస పాలన, రాబందుల పరిపాలన అంటారా అని ధ్వజమెత్తారు. ఆయన జైల్లో ఉండాల్సిన…

ఏసీబీకీ చిక్కిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ అధికారులు:

▶️పండ్ల వ్యాపారికి లైసెన్సు పునరుద్ధరణ నిమిత్తం రూ.60 వేల లంచం అడిగిన ఉద్యోగులు.. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి – A. పురుషోత్తం మరియు అవుట్ సోర్సింగ్…

మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ:

హైదరాబాద్‌: తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖలో మరో కీలక పరిణామం..! మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌, సీనియర్‌ పాత్రికేయులు అల్లం నారాయణను నియమించనున్నట్టు తెలిసింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు…

దేశాన్ని విభజింటే కుట్ర..-కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు*:

కరీంనగర్‌: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం నాడు కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి…

తెలంగాణ రేషన్ షాపుల్లో రేపటి నుంచే సన్నబియ్యం:

తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు లబ్ధి దారులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రాష్ట్రవ్యా ప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్‌ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇప్పటికే అన్ని చౌక ధరల…

అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.:

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా: మార్చి 30 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో శనివారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువు లోపడి మృతి చెందడంతో…

ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి:

హైదరాబాద్:మార్చి 30 హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విశ్వావసు నామ సంవత్సరం అందరికీ సంతోషాలను అందించా…

ఉగాది వేళ తెలంగాణ ప్రజలకు సర్కార్ శుభవార్త..!!

A9 న్యూస్ డెస్క్: తెలంగాణ: రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా హుజూర్నగర్నుంచి ఉగాది పండుగ రోజే ప్రారంభించిస్తున్నట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని ధీమా…

రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు.. ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

A9 న్యూస్ డెస్క్: వచ్చే నెల 6 నుంచి 30 వరకు అప్లికేషన్ల పరిశీలన మండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల స్వయం ఉపాధి కోసం తెచ్చిన రాజీవ్ యువ…