Month: March 2025

బోనాల బండ్ల జాతరకు మైనంపల్లి రావాలని ఆహ్వాన పత్రిక:

మెదక్ జిల్లా మంగళవారం కలెక్టరెట్ కార్యాలయం లో రివ్యూ మీటింగ్ కు విచ్చేసిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కు శివ్వయిపల్లి లో జరిగే బోనాలు, బండ్ల కార్యక్రమం కు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేస్తున్న మెదక్ మండల కాంగ్రెస్…

గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి:

*తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో… *మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామన అన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి… A9 న్యూస్ ప్రతనిధి: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని, గవర్నర్ ప్రసంగంతో తమకు సంబంధం…

అప్పుల బాధతో పరిశుద్ధ కార్మికుడు ప్రశాంత్ ఉరి వేసుకుని మృతి:

*అప్పుల బాధతో పరిశుద్ధ కార్మికుడు ప్రశాంత్ ఉరి వేసుకుని మృతి… *ప్రభుత్వం ఆదుకోవాలి సిఐటియు డిమాండ్… మాసాయిపేట మెదక్ మార్చి 11 మెదక్ జిల్లా మాసాయిపేట మండలం తిమ్మాయపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ప్రశాంత్ ఆత్మహత్య మృతుడికి భార్య పిల్లలు ఉన్నారు…

ఏసీబీ సోదాలు రెడ్ అండ్ గా పట్టుకున్న అధికారులు:

ఏసీబీ సోదాలు రెడ్ అండ్ గా పట్టుకున్న అధికారులు… •ప్రభుత్వ కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు…. A9 న్యూస్ మెదక్ మార్చ్ 11 మున్సిపల్ రెవెన్యూ అధికారి మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన సంఘటన మంగళవారం మెదక్ పట్టణంలో…

రేపటి(మార్చి12) నుంచే అసెంబ్లీ.. 17న లేదా 19న బడ్జెట్.:

*తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ స్పీచ్. *14న హోలీ హాలిడే.. 17న లేదా 19న బడ్జెట్. *సభ ముందుకు రానున్న 42% బీసీ. రిజర్వేషన్లబిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు. హైదరాబాద్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి. 2025-26 ఆర్థిక…

నవోదయ విద్యాలయాన్ని త్వరగా ఏర్పాటు చేయండి, పి.డి.ఎస్.యూ:

A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లాలో నవోదయ విద్యాలయాన్ని తొందరగా ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరం లో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిరణ్…

తెలంగాణ హోం శాఖ మంత్రి గా విజయశాంతి.:

తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. టిఆర్ఎస్ లో న్యాయం జరగలేదని బిజెపికి వెళ్లారు. బిజెపి రాజకీయాల నచ్చక కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెసులో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు.ప్రస్తుతం…

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి బలైపోతున్న రైతులు….

*సాగునీరు లేక తల్లడిల్లిన రైతాంగం… *రైతుల గోసలను పట్టించుకోరా…? *కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి బలైపోతున్న రైతులు…. *అవగాహన లేని ఎమ్మెల్యేతో రూరల్ నియోజకవర్గం అస్తవ్యస్తంగా మారింది- బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి…. *అదనపు ట్యాంకర్ల ద్వారా ఎండిపోయిన పంటలకు ప్రభుత్వమే…

నాకు నేనే బాస్ మెదక్ ఎంపీ నా మనిషి అధికారులకు ఫోన్లు చేస్తూ అక్రమాలు:

*బిజెపి మండల అధ్యక్షుడు పాపన్న గారి వేణుగోపాల్ పేరు చెప్తే అధికారులకు పోలీసులకు వణుకు… *వామ్మో గ్రామ కంఠం ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్… *ప్రక్కనే ఉన్న తన వాహనానికి పట్టాభూమికి ఎసరు… *అసలైన భూమి వాళ్లు పూజ చేసేసరికి బాగోతం బయటపడింది….…

కిష్టాపూర్ దర్గా దగ్గర నెలపాత్య-వందల సంఖ్యలో భక్తులు హాజరు:

తూప్రాన్ మార్చ్A 9 న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రము పరిధిలోని కిష్టాపూర్ గ్రామ శివారులో దర్గా దగ్గర నెలపాత్య లక్ష్మప్ప అప్పగారు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో వందల సంఖ్యలో పాల్గొని వివిధ పక్క గ్రామాల నుంచి జిల్లాల…