Month: March 2025

ఇవాళ అసెంబ్లీకి రానున్న కేసీఆర్.:

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. *_ఈ నెల 19వ తేదీన…

ఎల్ఆర్ఎస్ నిరంతర ప్రక్రియగా చేపట్టాలి.  –  *సూర్యాపేట జిల్లా రియల్ఎ స్టేట్ వ్యాపార అసోసియేషన్అ ధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్.

*(సూర్యాపేట టౌన్, మార్చి* *11* ) రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ఆర్ఎస్ కోసం ఈ నెల 31 వరకే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం సరికాదని, ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్…

ఫోన్ రాగానే వెళ్లిన పోలీసులు.. చూడగానే షాకింగ్ సీన్.:

హైదరాబాద్: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపిన తర్వాత ఆ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై వారి బంధువులు సోమవారం రాత్రి ఫోన్ చేసి సమాచారo అందించారని ఓయూ పోలీస్ స్టేషన్ సీఐ రాజేందర్ తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం…

వారి బాధలు పట్టవా..-రేవంత్‌కు కవిత ఓపెన్ ఛాలెంజ్.

నిజామాబాద్: పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే రేవంత్ ప్రభుత్వం ఏం…

కేసీఆర్ జీతం నిలిపివేయండి-కాంగ్రెస్ ఫిర్యాదు.

హైదరాబాద్, మార్చి 11: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌, అసెంబ్లీ సెక్రటరీకి హస్తం నేతలు ఫిర్యాదు చేస్తూ…

మాక్లూర్ మండలంలో అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్ ల జాతర..:

A9 న్యూస్ ప్రతినిధి: మాక్లూర్ మండల కేంద్రంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన మీటింగ్ లో మాక్లూర్ మండల గ్రామాలకు సంబంధించిన ఇటీవల ప్రభుత్వం నుండి వచ్చిన షాది ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబందించిన ప్రొసీడింగ్స్…

తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చడం సరైంది కాదు:

*తే.యూ పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో ధర్నా… A9 న్యూస్ ప్రతినిధి: తెలంగాణ అనే పదం ఉద్యమానికి ప్రతీక, చిరస్మరణీయమైనటువంటి పేరును మార్చి ఈశ్వరి బాయి యూనివర్సిటీ గా మార్చలని చూడటం సరైంది కాదని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు.…

తెలంగాణ గ్రూప్‌-2 రిజల్ట్స్ వచ్చేశాయ్.:

*విడుదల చేసిన TSPSC చైర్మన్‌ బుర్రా వెంకటేశం.* . తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ tspsc.gov.inలో గ్రూప్ 2 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. TSPSC చైర్మన్‌ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. గతేడాది డిసెంబర్ 15,16 వ తేదీల్లో 783…

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలలోనూ ఐటీ శాఖ బృందాలు శ్రీ చైతన్య కాలేజీలపై సోదాలు చేపట్టాయి. ఈ సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ప్రస్తుతం…

టీవీ సీరియల్స్‌ చూడొద్దు.-మహిళలకు ఎమ్మెల్సీ కవిత సూచన:

హైదరాబాద్: టీవీ సీరియల్స్‌ చూడొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలకు సూచించారు. నేటి సమాజంలో మంచిని పరిచయం చేయాల్సిన టీవీ సీరియల్స్‌ నేరాలు ఎలా చేయాలో చూపించే పరిస్థితి ఏర్పడిందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హమాలీ శ్రీను ఆధ్వర్యంలో మల్లాపూర్‌…