Month: February 2025

మాసాయిపేట గ్రామంలో తల్లి తండ్రి నీ కోల్పోయి అనాధలైన ఇద్దరు ఆడపిల్లలు:

మాసాయిపేట మెదక్ ఫిబ్రవరి 9 మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో వెంగలి అనిత అనారోగ్యంతో నేడు ఆదివారం మరణించింది. నాలుగు సంవత్సరాల క్రితం ఇంటికి పెద్దదిక్కు బెంగాలీ కర్ణ అనారోగ్యంతో మరణించారనీ తెలిపారు. అప్పటినుండి మానసిక వికలాంగులైన ఇద్దరు ఆడపిల్లలు…

ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో రూ.23 లక్షల బ్యాగ్ పోయింది:

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద బస్సులో రూ.23లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ చోరీ కలకలం రేపింది, ఆదివారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును టిఫిన్‌ చేసేందుకు నార్కెట్‌పల్లి సమీపంలోని ఓ హోటల్‌ వద్ద ఆపారు. అందులో…

*రేపటినుండి రెండో విడత రైతు భరోసా:

హైదరాబాద్:ఫిబ్రవరి 09 తెలంగాణ సర్కారు ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం తీసుకుంది. మండలానికి…

అంకాపూర్ లో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి….

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సంపంగి నరసయ్య (41) సంవత్సరాలు…

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ…

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ నేషనల్ హైవే ఫ్లై ఓవర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం ఏపీ 16 టిజే 3559 గల లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ రాంగ్రోట్లో వచ్చి ఎదురుగా వస్తున్న ఆర్మూర్…

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు:

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు* *గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తేదీ 10-02-2025* *24 -02 -2025మొదటి విడత ఎన్నికలు* *03-03-2025 రెండవ విడత ఎన్నికలు* *10-03-2025 మూడో విడత ఎన్నికలు* *21-03 -2025 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం*

కిష్టాపూర్ గ్రామంలో నెల ఫాతియా  -అన్నదాన కార్యక్రమం ఏర్పాటు :

తూప్రాన్ మెదక్ ప్రతినిధి ఫిబ్రవరి 7 మెదక్ జిల్లా తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో దర్గా దగ్గర నెల ఫాతియా జరుపుతున్నట్లు పీఠాధిపతులు లక్ష్మప్ప అలియాస్ శి స్త్రీ సుమారు గత 5 నుండి 6 ? ల నుండి…

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య:

మహబూబ్ నగర్:ఫిబ్రవరి 06 మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఈరోజు ఉదయం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది, ఈరోజు…

భూపాలపల్లి జిల్లా కాటారంలో ఘోర రోడ్డు ప్రమాదం:

భూపాలపల్లి జిల్లా ఫిబ్రవరి 06 భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, పోలీసుల వివరాల ప్రకారం.. కాటారం మండలంలోని సబ్ స్టేషన్ పల్లి కి చెందిన తోట…

ఆర్మూర్ లో కుక్కల దాడులు నలుగురికి గాయాలు

ఆర్మూర్ లో కుక్కల దాడులు నలుగురికి గాయాలు… A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణంలో కుక్కలు స్వైర్య విహారం చేసి చిన్నారులను తీవ్రంగా గాయపరచడం జరిగింది.. ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగా మోహన్ 48, జాబీర్ హుస్సేన్ 9, హంసిని 4,…