Month: January 2025

గ్రామసభలు నేటి నుంచి:

24 దాకా నిర్వహణ.. 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు_* *_అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ_* *_గ్రామసభల్లో జాబితా ప్రదర్శన.. 26న పథకాల ప్రారంభం_* హైదరాబాద్‌, జనవరి 21 : నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు సంబంధించి అర్హులను…

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు:

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు Jan 21, 202 తెలంగాణ : హైదరాబాద్ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. నగరంలో మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో…

టెట్‌కు 74 శాతం మంది హాజరు:

Jan 21, 2025, టెట్‌కు 74 శాతం మంది హాజరు తెలంగాణలో జనవరి 2 నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లు సోమవారంతో ముగిశాయి. పేపర్-1,2 కలిపి సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,05,278 మంది (74.44 శాతం)…

రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు:

Jan 21, 2025, రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా బుధవారం నుంచి JEE మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 22, 23, 24, 28, 29 తేదీల్లో NITల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 నిర్వహిస్తారు. చివరిరోజు…

_స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు..సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు:

ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపై స్టడీ ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర…

_Weather Report: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్..జాగ్రత్తగా ఉండాలన్న ఐఎండీ..:

Weather Report: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. నేడు, రేపు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడుతుండటంతో తమిళనాడుకు బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ,…

అంబులెన్స్ లోనే నార్మల్ డెలివరీ చేసిన అఖిలేష్, నరేష్:

A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ న్యూస్…. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జిరాత్ నగర్ కు చెందిన తానియా ఫిర్దౌస్ పురిటినొప్పులు రావడంతో ఆంబులెన్స్ ని సంప్రదించారు. అంబులెన్స్ లో ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గం మధ్యలోనే అంబులెన్స్ లోనే నార్మల్ డెలివరీ…

హౌసింగ్ బోర్డ్ కాలనీలో హనుమాన్ చాలీసా పారాయణం:

A9 న్యూస్, ఆర్మూర్,18 ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం రాత్రి 7 గంటల సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని మోదీ…

మంత్రి కొండ సురేఖతో ఆత్మీయ సమ్మేళనం*:

మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండ సురేఖ మంత్రి తో చేగుంట జర్నలిస్టులతో పాటు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో టి పి సి సి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సేవాదళ్ ఈ యాదగిరి యాదవ్ కిసాన్ సేల్…

అన్న ను చంపిన తమ్ముడు (శివంపేట్ నాను తండా):

*ఫిర్యాదు అందిన 08 గంటల లోపే నిందితున్ని అరెస్టు, రిమాండ్ – తపోగినే సి ఐ రంగ కృష్ణ.* తూప్రాన్ జనవరి 18 మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శివంపేట మండలం నాను తండా గ్రామంలో చందర్ అనే వ్యక్తికి…