Month: January 2025

హైదరాబాదులో హైడ్రా యాక్షన్ మళ్లీ షురూ:

హైదరాబాద్: జనవరి 05 హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ మళ్లీ మొదలైంది మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండటంతో పవర్ సప్లయ్ నిలిపివేశారు. మరో వైపు…

కేశవపట్నం గ్రామంలో ఫారెస్ట్ అధికారులపై గ్రామస్తులు దాడి:

అదిలాబాద్ జిల్లా జనవరి 05 రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అటవీ అధికారుల ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం గ్రామస్తులు దాడి చేసినట్లు సమాచారం. ఆదివారం తెల్లవారు జామున కేశవపట్నంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించగా.. పలువురి ఇళ్లలో కలప…

11నుండి తెలంగాణలో సంక్రాంతి సెలవులు:

హైదరాబాద్: జనవరి 05 బడికెళ్లే పిల్లలకు అన్నింటి కంటే ఇష్టమైనవి సెలవులు. స్కూల్స్‌కు ఎప్పుడెప్పుడు హాలిడేస్‌ ఇస్తారా?అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అమ్మమ్మ, నానమ్మల వాళ్ల ఊరికి వెళ్లి ఎంజాయ్‌ చేసేందుకు, ఫ్రెండ్స్తో కలిసి హాయిగా ఆడుకునేందుకు ఎప్పుడె ప్పుడు టైమ్…

విద్యార్థులకు రక్షణ ఎక్కడ షీ టీంలు ఎక్కడ పనిచేస్తున్నాయి:

*బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం….. *బేరం కుదరకపోతే నిందితులను పోలీసులకు అప్పగించిన స్థానికులు….. మాసాయిపేట (చేగుంట), మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ శివారులోని ఓ గ్రామంలో బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఎస్సై చైతన్యరెడ్డి తెలిపారు. శనివారం…

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం: TGSRTC

Jan 05, 2025, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం: TGSRTC సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. కాగా, ఈ పండుగ రోజుల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో…

కొండగట్టు అంజన్న దేవాలయం ఈవో బదిలీ;

జగిత్యాల జిల్లా: జనవరి 04 కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం ఈవో ఎం.రామ కృష్ణరావు బదిలీ అయ్యారు. సికింద్రాబాద్‌ లోని గణేశ్‌ టెంపుల్‌ ఈవోగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ కె.జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయశాఖలో ఆర్‌జేసీగా…

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం-పురుడు పోసిన తోటి మహిళా: 

గద్వాల్ జిల్లా :జనవరి 04 ఆర్టీసీ బస్సులో ప్రయాణి స్తున్న క్రమంలో మరియ మ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్కు చెప్పి బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ఈ క్రమంలో మరియమ్మకు పురిటి నొప్పులు…

బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల:

హైదరాబాద్:జనవరి 04 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేయనున్నారు.దిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పై బీజేపీ నాయకులు రమేశ్ బిధురి పోటీ…

త్వరలో ప్రభుత్వ కాలేజీలకు కొత్త లెక్చరర్స్:

హైదరాబాద్: జనవరి 04 కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టనుంది, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సర్కార్ కాలేజీల్లో 1,239 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ఎంపికైన జూనియర్ లెక్చరర్ల జాబితాను…

టి పి టి ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ:

A9 న్యూస్ మాసాయిపేట ప్రతినిధి 4 జడ్.పి.హెచ్.ఎస్ మాసాయిపేట్ నందు టిపిటిఎఫ్ క్యాలెండర్ను ఎంఈఓ లీలావతి చేతుల మీదుగా ఆవిష్కరించనైనది ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ధర్మపురి టి పి టి ఎఫ్ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మండల…