జావ ఎంతసేపు తాగుతారంటూ ప్రిన్సిపల్ ఆగ్రహం:
*యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన* వలిగొండ: ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షిత, అఖిల లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో…