Month: November 2024

కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే :

కోమన్ పల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ను ఈరోజు తనిఖీ చేసిన ఎంఈఓ రాజ గంగారం ఈ రోజు వరకు 523 కుటుంబాలకు గానూ 489 కుటుంబాల సర్వే పూర్తి చేయడం జరిగింది. సర్వే లో గ్రామ పంచాయతీ…

వరి కోత మిషన్లకు రోడ్లమీద రైతులు తూప్రాన్ మండలం ప్రజలు దూరంగా ప్రయాణించాలి:

*తూప్రాన్ ఎస్సై శివానందం వెల్లడి* A9 న్యూస్ తూప్రాన్ నవంబర్ 18 మెదక్ జిల్లా తూప్రాన్ మండల ప్రజలకు పోలీస్ స్టేషన్ శివానందం ఈ సందర్భంగా మాట్లాడుతూ జేయునది ఇటీవల ఖరీఫ్ సీజన్ వరి కొయ్యడానికి హార్వెస్టర్ ని ఉపయోగించడం జరుగుతుంది…

ఆవుల రాజిరెడ్డిని పరామర్శించిన మాజీ మార్కెట్ చైర్మన్:

A9 న్యూస్ మాసాయిపేట మెదక్ ప్రతినిధి నవంబర్ 18 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, నాయనమ్మ గత వారం రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకొని చేగుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్…

భువనగిరి జిల్లా కేంద్రంలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య?:

*కలం నిఘా: న్యూస్ ప్రతినిధి* యాదాద్రి జిల్లా: నవంబర్ 18 యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. భువనగిరికి చెందిన హాసిని అనే డిగ్రీ విద్యార్థిని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన కలకలం…

ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..! A9 న్యూస్ బ్యూరో, 18: రోడ్లపై టోల్ టాక్స్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ…

లాలీ లింబాగీరీష లాలీ జగదీషా:లాలీ జోలపాటతో పులకించిన లింబాగిరి

*జో అచ్చుతానంద జోజో ముకుంద… *లాలీ పరమానంద రామ గోవిందా జో జో… *లాలీ పరమ నంద లాలీ గోవిందా లాలీ…! *లాలీ లింబాగీరీష లాలీ జగదీషా లాలీ…! *తోలుత భ్రమ్మాండం తోట్లే గావించి నాలుగు వేదాముల గొలుసు లామరించి లాలీ…!!…

గల్ఫ్ లో తప్పిపోయిన వ్యక్తిని క్షేమంగా ఇంటికి చేర్చిన:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిర్మల్ జిల్లా మాడిగం వాసి గార్ల సురేష్ అనే యువకుడు దుబాయిలో ఒక కంపెనీలో పని చేయడానికి వెళ్ళాడు గత నెల 26 వ తేదీ నుండి తప్పిపోయాడు మతి స్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరుగుతూ…

లిల్లిపుట్ పాఠశాల విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: లిల్లీపుట్ పాఠశాల లోని విద్యార్థులు శనివారం విహారయాత్రకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది. అందులోని భాగంగా బాసరను విద్యార్థులు సందర్శించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ సరస్వతి దేవిని…

అంగరంగ వైభావంగా లక్ష్మి నరసింహ స్వామి రాథోత్సవం :పులకించిపోయిన భక్తజన సందోహం

* *నమో నారసింహా* *కన్నుల పండువగా సాగిన రథోత్సవం* *గోవింద నామస్మరణతో మార్మోగిన నింబా చలం* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్టపై శ్రీ లక్మీ నృసింహుని కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి :

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్,15: జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామానికి చెందిన సోలం గంగాధర్ (35) అనే వ్యక్తి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందడం జరిగింది. మృతుడు గంగాధర్ తన ద్విచక్ర వాహనం (ఏ.పి.25ఏ.కె.5373) పై ఆర్మూర్ నుండి…