A9 న్యూస్ మాసాయిపేట మెదక్ ప్రతినిధి నవంబర్ 18

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, నాయనమ్మ గత వారం రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకొని చేగుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ని పరామర్శించడం జరిగిందని తెలిపారు,చందాయిపేట కాంగ్రెస్ జిల్లా నాయకులు బుడ్డ భాగ్యరాజ్, కమ్మరి రాజు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *