Month: October 2024

ఫంక్షన్లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం

A9NEWS ఫంక్షన్‌లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం పంపిణీ కోసం అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. చట్ట ప్రకారం మాత్రమే ఫంకన్లు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. కేటీఆర్…

యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్‌:

A9NEWS ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి అప్పుల పాలై బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వరంగల్‌ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ వద్ద ఉన్న ఓ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.…

మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్:

A9NEWS Oct 29, 2024, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ TG: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఆటో రావడంతో ఎక్కి కూర్చుంది. ఆటో…

ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి:

*విజేతలకు బహుమతులు ప్రధానం….అలరించిన ఒగ్గుకథ* *జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించడం “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” లక్ష్యం : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి :-* ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “ఏక్…

నూతన కార్యాలయం ప్రారంభోత్సవం పాల్గొన్న వినయ్ రెడ్డి:

A9 న్యూస్,ఆర్మూర్ ఈ రోజు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఆర్మూర్ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలోని కౌన్సిలర్ బ్యావత్ సాయి కుమార్ తమ్ముడు బ్యావత్ ప్రవీణ్, క్రాంత్ తదితరులు *పివిఆర్ బ్రిక్స్& రియల్ ఎస్టేట్* నూతన కార్యాలయము…

కుటుంబ కలహాలతో.. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలో సోలిపూర్ గ్రామానికి చెందిన సింగపాగ రమేష్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్ధానిక రైల్వే ట్రాక్ సమీపంలో చోటు చేసుకుంది. స్టేషన్ మాస్టర్ వెంకట్రావు రైల్వే పోలీస్ మల్లేష్వర్…

ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక పోలీస్‌ కానిస్టేబుళ్లు :

మామునూరు, సిరిసిల్ల మంచిర్యాల , ఆదిలాబాద్‌ : ‘ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక పోలీస్‌ కానిస్టేబుళ్లు వరంగల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్ల శనివారం నిరసన తెలిపారు. మరోవైపు బెటాలియన్‌ కమాండెంట్‌ అనుచిత వ్యాఖ్యలు…

తెలంగాణలో రాబోయే వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు కార్యాచరణ:

హైదరాబాద్‌: తెలంగాణలో రాబోయే వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు కార్యాచర ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వేసవి సన్నద్ధతపై శనివారం ఆమె మిషన్‌భగీరథ ఈఎన్‌సీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని…

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌:

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వచ్చే వారం ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో కలిసి మంత్రి యాప్‌ను పరిశీలించారు.…

కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం ఎదురుచూపు:

లగ్గమంటే మాటలా, పెళ్లి చేసి చూడు.. అని లోకోక్తులు. నేటి కాలంలో ఆడపిల్లల లగ్గం చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఆర్థికంగా ఆడపిల్లల తల్లిదండ్రులను కొంతమేర ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకానికి…