Month: August 2024

టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు :సీఎం రేవంత్ రెడ్డి

*🔸 టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు* *🔸 దేవాలయాల అభివృద్ధిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం* సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి :ఆగస్టు 30 తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు తరహాలో యాదగిరిగుట్ట…

మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ వివిధ సెక్షన్లను తనిఖీ చేశారు. మున్సిపల్ అధికారులు పర్మిషన్ల కోసం డబ్బులు అడుగుతున్నారని గణపతి విగ్రహాల తయారీదారులు ఎమ్మెల్యే…

డంపింగ్ యార్డును సందర్శించిన కలెక్టర్

A9 న్యూస్ నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం శివారులో గల చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికీ తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు…

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆలూరు మండల బీజేపీ కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షులు గంగాధర్ గిరీష్ అధ్యక్షతన ఆలూరు మండల కేంద్రం లోని కుర్మ సంగం లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా…

అల్ల కొండ చరిత్ర చాలా గొప్పదనీ ఆర్మూర్ ఆర్డిఓ

A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ: అల్ల కొండ చరిత్ర చాలా గొప్పదనీ ఆర్మూర్ ఆర్డిఓ బి.రాజా గౌడ్ అన్నారు. ఖిల్లా లో పూర్వ కట్టడాలు రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిధని అన్నారు. బాల్కొండ ఖిల్లా అభివృద్ధి కోసం పురావస్తు శాఖ అధికారులతో…

సుంకేట్ గ్రామం లో పేకాట స్తవారం ఫై టాస్క్ పోర్స్ పోలిసుల దాడి:ఎనిమిదిమంది పేకాటరాయళ్ళ అరెస్ట్

సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం

మిలాద్-ఉన్-న‌బీ నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: మిలాద్-ఉన్-న‌బీ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సెప్టెంబ‌రు 19 వ తేదీన నిర్వ‌హించుకునేందుకు మిలాద్ క‌మిటీ ప్ర‌తినిధులు అంగీక‌రించారు. మిలాద్-ఉన్-న‌బీ ఏర్పాట్ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో స‌మీక్ష నిర్వ‌హించారు. సెప్టెంబ‌రు 7 నుంచి…

హైదరాబాద్‌లో మిలద్ ఉత్సవాలు వాయిదా

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: హైదరాబాద్‌లో మిలద్ ఉత్సవాలు వాయిదా హైదరాబాద్‌లో మిలద్-వున్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది.…

హైద‌రాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: *హైద‌రాబాద్ ఇమేజ్‌ను పెంచేలా గ‌ణేష్ ఉత్స‌వాలు… *అనుమ‌తులు తీసుకున్న మండ‌పాల‌కు ఉచిత విద్యుత్… * అధికారులు, నిర్వాహ‌కులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగాలి… * గ‌ణేష్ ఉత్స‌వ స‌మితి స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి… * సుప్రీంకోర్టు…

తెలంగాణలో డిప్యూటీ తహశీల్దార్లకు ప్రభుత్వం పదోన్నతి

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 83 మంది డిప్యూటీ తహశీల్దా ర్లకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవె న్యూ మంత్రి, సీసీఎల్‌ఏకు టీజీటీఏ…