Month: April 2024

టైక్వాండో జిల్లా అధ్యక్షుడిగా సాంబడి ప్రవీణ్ నియామకం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఎన్నికలు హైదరాబాద్ లో గల నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఇందులో నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్మూర్ పట్టణానికి చెందిన సాంబడి ప్రవీణ్ నియమితులయ్యారు…

కవితకు జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

A9 న్యూస్ బ్యూరో ప్రతినిధి: న్యూఢిల్లీ:ఏప్రిల్ 09, ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట యిన భారాస ఎమ్మెల్సీ కవితకు గత నెల 23 వరకు జ్యుడిషియల్‌ కస్టడీని కోర్టు విధించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో ఈరోజు…

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

A9 న్యూస్ ప్రతినిధి:ఏప్రిల్ 09 తెలుగు నూతన సంవత్స రం ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకొనేందుకు తెలుగు ప్రజలు సిద్ధమ య్యారు. శ్రీ క్రోధినామ సంవత్సరానికి స్వాగతం పలకనున్నారు. కొత్త ఏడాదిలో తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఆలయాల్లో పూజలు…

ఐపీఎస్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాజీవ్ రతన్ కన్నుమూత

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:ఏప్రిల్ 09 ఉగాది పండుగ వేళ రాష్ట్ర పోలీస్ శాఖలో తీవ్ర విషా దం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో మంగళ వారం ఆయన మృతి చెందారు. కాగా,…

డేంజర్ బెల్స్ మోగిస్తున్న నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్.. పొంచి ఉన్న తాగునీటి గండం!

A9 న్యూస్ ప్రతినిధి: తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జున సాగర్‌ అడుగంటుతోంది. దీంతో నాగార్జునసాగర్ లో ప్రమాదకర స్థాయి డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన…

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

*A9 న్యూస్ ప్రతినిధి జితేందర్ ఇందల్వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం కాలిపోయింది. విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు విచ్చేసి ఇంటిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బాధిత…

క్షత్రియ యువజన సమాజ్ లో ముగిసిన నామినేషన్ల పర్వం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ క్షత్రియ యువజన సమాజ్ ఎన్నికలలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు నామినేషన్లను స్వీకరించినట్లు క్షత్రియ యువజన సమాజ్ ఎన్నికల అధికారి సాత్ పుతె తులసీదాస్ చెప్పారు. ఆర్మూర్ లోని క్షత్రియ సమాజ్ పాఠశాలలో ఆదివారం…

21వ వార్డులో సమస్యలు పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ ఆర్మూర్. పట్టణంలోని. పెర్కేట్ గ్రామంలో 21వ వార్డులో సమస్యలతో అతలాకుతలమవుతున్న ప్రజలు. డ్రైనేజీ సమస్యలు. కరెంటు పోల్ సమస్యలు. వాటర్ సమస్యలు. అధికారులకు చెప్పిన. పట్టించుకోని వైన్యం. వర్షాలు పడితే. డ్రైనేజీ నిండి. ఇండ్లలోకి వస్తున్న…

మన్యవార్ కాన్షిరాంతొ కరచాలనం చేసిన సేవకుడు అస్తమయం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: మన్యవార్ కాన్షిరాంతొ కరచాలనం చేసిన సేవకుడు అస్తమయం 1998లో ముంబైలోని తెలుగు ఎస్సీ ఎస్టీ ప్రజలు తొలి సారిగా మాన్యవర్ కాన్షిరాం ను డిల్లీ నుంచి ముంబైకి పిల్చి బహిరంగ సభను ఎర్పాటు చేసిన ఘనత…

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన చెక్ అందచేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్ ఎమ్ రామారావు

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన చెక్ అందచేత సదాశివ్ A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లోగల సాయమ్మ అనే మహిళా గతం లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో ప్రధాన మంత్రి జీవన్…