Month: April 2024

బాబానగర్ గ్రామం లోఅంబేద్కర్ జయంతి సందర్బంగా ఘన నివాళులు

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం బాబానగర్ గ్రామం లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బి. ర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించరు. కార్యక్రమం ను ఉద్దేశించి పలువురు వ్యక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం…

శ్రామిక వర్గ విముక్తికి ఆలాపన చేయడమే కానూరు కి నివాళి

A9 న్యూస్ ప్రతినిధి: శ్రామిక వర్గ విముక్తికై, ఆలాపన, చేయడమే కానూరి కి నిజమైన నివాళి అని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. కానూరి వెంకటేశ్వరరావు తొమ్మిదవ స్మారక సభను మాక్లూర్ మండలంలోని బొర్గాం(కే) గ్రామంలో శనివారం నిర్వహించారు.…

సొంతగూటికి చేరిన మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్

*సొంతగూటికి చేరిన మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు… A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: ఆర్మూర్ మండలంలోని చేపూర్, హరిపూర్ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చేపూర్ ఎస్కే చిన్నారెడ్డి…

నిజామాబాద్ జిల్లాలో విషాదం

*-చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి… *-గ్రామంలో విషాద ఛాయలు… A9 న్యూస్ జిల్లా క్రైమ్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని ఒడ్యాట్ పల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు తిరుపతి,…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఇద్దరికీ తీవ్ర గాయాలు

A9 న్యూస్ ప్రతినిధి జిత్తు భాయ్ ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాల పాలైనట్లు…

అగ్ని ప్రమాదాల నివారణకు ముందు పాటించాల్సిన జాగ్రత్తలు

*జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* *అగ్ని ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్తలు అవసరం* A9 న్యూస్ ప్రతినిధి జితేందర్ ఇందల్వాయి నిజామాబాద్, ఏప్రిల్ 13 : అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తతో కూడిన ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా…

ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశాలు జారీ

*కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటదివెంట మిల్లులకు చేర్చాలి* *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు* *ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలి* * రైతులకు సూచించిన కలెక్టర్* A9 న్యూస్ ఇందల్ వాయి, జిత్తు భాయ్ , నిజామాబాద్, ఇందల్…

కానూరు జీవితం ప్రజా కళాకారులకు ఆదర్శం!

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: కానూరి వెంకటేశ్వరరావు జీవితం ప్రజా కళాకారులకు ఆదర్శమని అఖిలభారత రైతు కూలి సంఘం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పి .మార్క్స్ అన్నారు. కానూరు 9వ స్మారక సభ ను అరుణోదయ ఆధ్వర్యంలో 12 ఏప్రిల్ 2024న…

సర్వ సమాస అధ్యక్షునిగా మేడిపల్లి శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా కంప్పదండి వినోద్ లు ఎన్నిక

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: ఆధాబ్ హైదరాబాద్/ ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక 9 కుల సంఘ సభ్యులతో శుక్రవారం నిర్వహించరు. గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నికలలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా అన్ని కులాల సంఘ…

చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందిన వ్యక్తి

A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి: జక్రన్ పల్లి మండలంలోని కలిగోట గ్రామానికి చెందిన పూసవర్ల శేఖర్, (32) వృత్తి, కూలీ అనే వ్యక్తి నిన్న మధ్యాహ్నం 12:30 కు చేపలు పట్టడానికి కలిగోట గ్రామంలోని కుమ్మరి కుంటకు వెళ్లి చెరువులో ఉన్న…