Month: March 2024

బిజెపి తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు

బిజెపి తీర్థం పుచ్చుకున్న బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు A9 న్యూస్ ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ లోలం సత్యనారాయణ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో బిజెపి లో చేరారు బీఆర్ఎస్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోలం…

సికింద్రాపూర్ గ్రామం లో ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళ సంఘాలు

సదాశివ్ A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం సికింద్రపూర్ గ్రామం లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి మహిళా సంఘాలచే పాలాభిషేకం చేశారు ఈట్టి కార్యక్రమంలో గ్యారంటీ…

బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎంపీ టికెట్ ఇవ్వడం బీఆర్ఎస్ శ్రేయస్సుల హర్షం వ్యక్తం

బాజిరెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం. A9న్యూస్ ఇందల్వాయి మండల మార్చ్ 14.. తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు బీఆర్ఎస్ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల, ఇందల్వాయి మండల బీఆర్ఎస్ నాయకులు వర్షం…

మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గోనుగొప్పుల నాయకులు

నిజామాబాద్గో జిల్లా భీమ్గల్ మండలం లో గల గోన్ గొప్పుల గ్రామాన్ని అన్నిరకాల రూపు రేఖలు మార్చిన అభివృద్ధి ప్రదాతఅని బూమేశ్వర్ ఆ భివర్ణించారు.మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి కి గోన్ గొప్పుల గ్రామం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు…

తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెల్పిన భీమ్ గల్ మండల ముదిరాజ్ సంఘాలు

*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ముదిరాజ్ సంఘాలు * *సదాశివ్ బచ్చగొని A9 న్యూస్ బాల్కొండ నియోజకవర్గం* మార్చి 12:భీమ్ గల్ *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌ: ముఖ్యమంత్రి ఇనుముల.రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో…

100 పడకల గది ఆసుపత్రికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి శంకుస్థాపన

ఇందల్వాయి మండలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ,నాయకులకు తెలియ జేయునది ఏమనగా రేపు తేది: 13–03-2024 బుధవారం రోజున. డాక్టర్ భూపతిి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారు ఈ క్రింది కార్యక్రమంలో పాల్గొంటారుమధ్యాహ్నం 12.00 గంటలకు ధర్పల్లి మండల కేంద్రములోని 100…

రాత్రి వ్యాపారులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన పోలీస్ కమిషనర్ పట్టించుకోని వ్యాపారులు

A9 న్యూస్ ప్రతినిధి జిత్తు బాయ్ ఇందల్వాయి మండలం జాతీయ రహదారి 44వ హైవే పక్కనే ఉన్న ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద టైం ప్రకారం షాపులు తెరిచి ఉంచాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీచేసిన ఇక్కడ చేస్తున్న వ్యాపారులు మాత్రం…

పసుపు ధరలు మరింతగా ఫై పైకి సంగ్లీ మార్కెట్లో అంక్సాపూర్ రైతుకు 18900పలికిన ధర -పసుపు రైతుల్లో ఆనందం

*పసుపు ధరలు మరింత పైపైకి* *సాంగ్లీ మార్కెట్లో అంక్సాపూర్ రైతుకు 18,900 పలికిన ధర* *కేంద్రం ఎగుమతుల పెంపు , దిగుమతుల తగ్గింపులే కారణమంటున్న అధికారులు, వ్యాపారస్తులు* *గత ఐదేళ్లలో దేశంలో లక్షన్నర ఎకరాలకు పైగా పెరిగిన సాగు విస్తీర్ణం* *ధర…

భీమ్ గల్ సరస్వతి విద్యమందిర్ పాఠశాలలో పదవతరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం

*సదాశివ్ *బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం* నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గల శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో 10 వ తరగతి 28వ బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా…

వేల్పూర్ మండల కేంద్రం లో భారీగా అక్రమ పి డి ఎస్ బియ్యం పట్టివేత

*వేల్పూర్ మండల కేంద్రంలో భారీగా అక్రమ పిడిఎస్ బియ్యాన్ని పట్టివేత* *వజ్ర ఇండస్ట్రీస్ రైస్ మిల్ సీజ్, ఓనర్ పై కేసు* (సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం ) నిజామాబాద్ జిల్లావేల్పూర్ మండల కేంద్రంలోని వజ్రా ఇండస్ట్రీస్ డిఫల్ట్ రైస్…