ఇందల్వాయి మండలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ,నాయకులకు తెలియ జేయునది ఏమనగా రేపు తేది: 13–03-2024 బుధవారం రోజున. డాక్టర్ భూపతిి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే గారు ఈ క్రింది కార్యక్రమంలో పాల్గొంటారుమధ్యాహ్నం 12.00 గంటలకు ధర్పల్లి మండల కేంద్రములోని 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈట్టి కార్యక్రమనికీ ఇందల్వాయి మండలా, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకలు పాల్గొనగలరు. నవీన్ గౌడ్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ ఇందల్వాయి

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *