Month: March 2024

బహుజనుల ద్రోహి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

A9 న్యూస్ కొమరం భీమ్ ప్రతినిధి: బహుజనుల ద్రోహి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కు వ్యతిరేకంగా కొమురం భీమ్ జిల్లాలో గురువారం పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలో.. బహుజన ద్రోహి RSP గోబ్యాక్…

ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి -భీమ్ గల్ తహసీల్దార్-శ్రీలత

*ఓటు హక్కు ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి…భీంగల్ లో ఘనంగా 5K రన్* సదాశివ్ A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం *భీంగల్* భీంగల్ పట్టనకేంద్రం లో గురువారం రోజు ఉదయం 8 గంటలకి 019-బాల్కొండ నియోజకవర్గ హెడ్ క్వర్టార్ అయిన భీంగల్…

నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం

A9 న్యూస్ ప్రతినిధి: నేడు బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం నేడు రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సోమువీర్రాజుతో పాటు ముఖ్య…

సర్వే లో ప్రభుత్వం భూమి మాయం ?

A9 న్యూస్ బాల్కొండ ప్రతినిధి మార్చ్ 28: * సర్వే లో ప్రభుత్వం భూమి మాయం ? నిజామాబాద్ జిల్లా బాల్కొండ లో ప్రభుత్వ భూముల సర్వే లో ఒకొక్క సంఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి,జనవరి 2021 బాల్కొండ లో ప్రభుత్వానికి…

మహువా మొయిత్రాకు మరోసారి ఈడీ నోటీసులు

A9 న్యూస్ న్యూ ఢిల్లీ మార్చి 28: తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ సాయంత్రం బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వ హణ చట్టం (ఫెమా ) నిబం ధనల…

ఓపెన్ స్కూల్ చదివితే డీఎస్సీకి నో ఛాన్స్

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్‌ మార్చి 28: తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌, టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌ నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్‌…

చనిపోయిన కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేని తండ్రి.. కూతురు సమాధి పక్కనే పడుకున్నాడు

A9 న్యూస్ ప్రతినిధి: నారాయణపేట రూరల్ – గోపాల్ పేటవీధికి చెందిన లక్ష్మీ ప్రణీత హోలీ వేడుకల్లో ప్రమాదవ శాత్తు మినీ వాటర్యాంకు కూలి మృతి చెందింది. అయితే ఆమె మృతదేహానికి అదే రోజు సాయంత్రం పట్టణ శివారులోని శ్మశాన వాటికలో…

ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

A9 న్యూస్ ఖమ్మం ప్రతినిధి: * ఫ్రీ బస్ ఎఫెక్ట్.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు * గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులలో ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో…

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

A9 న్యూస్ రంగారెడ్డి జిల్లా మార్చి 28: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాటేదాన్‌లో రవి ఫుడ్స్‌కి చెందిన బిస్కెట్ ఫ్యాక్టరీ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు…

రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య..!

నిర్మల్ A9 న్యూస్ ప్రతినిధి మార్చి 28: బాసర రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య కలకలం లేపింది.బుధవారం రాత్రి నాగర్సోల్ నుండి నర్సాపూర్ వెళ్లే ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు నిజామాబాద్ జిల్లా…