Month: September 2023

జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ స్వామి కి సన్మానం

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రం మామిడిపల్లి లో తపస్వి స్వచ్ఛంద సంస్థ లో జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ మాదరి స్వామి కి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు, మరియు మెమొంటో అందించారు.…

ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను పరామర్శించిన టిజివిపి నాయకులు

నిజామాబాద్ A9 న్యూస్: భీంగల్ మండలంలోని కస్తూర్బా పాటశాలలో రాత్రి ఫుడ్ పాయిజన్ ఐనటువంటి 103 మంది విద్యార్థుల్ని పరామర్శించి సరైనటువంటి వైద్యం అందించాలి అని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్….. తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో…

బాల్కొండ తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి టీచర్ల ధర్నా

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి టీచర్లు, ఆయాలు రెండవ రోజు ధర్నా నిర్వహించారు. తమ సమస్యల సాధన కోసం సిఐటియు ఆధ్వర్యంలో వారు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం…

నూతనంగా ఎన్నికైన మర్కస్ కమిటీ సబ్యులకు సన్మానం

నిజామాబాద్ A9 న్యూస్: బాల్కొండ మండలం మర్కజ్ (ముస్లిం) కమిటీ అధ్యక్షుడు డాక్టర్ షాహిద్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కమిటీ కార్యవర్గ సభ్యులు మంగళవారం మండల అధికారులను, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద నూతనంగా…

విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్ A9 న్యూస్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రాత్రి ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్న భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్,…

మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

నిజామాబాద్ A9 న్యూస్: వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలకు హాజరయ్యేటప్పుడు పాటించవలసిన మెలకువలను యువతకు వివరించారు. యువత అంది వచ్చిన…

రేషన్ కార్డులపై రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం

నిజామాబాద్ A9 న్యూస్: రేషన్కార్డుల వివరాలు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు.. ఒకసారి కుటుంబ సభ్యులంతా రేషన్ దుకాణానికి వచ్చి ఈపాస్ యంత్రంలో “నో యువర్ కస్టమర్ ”…

డబ్బులు ఇవ్వనందుకు అమ్మమ్మను చంపిన మనవడు

కామారెడ్డి A9 న్యూస్: డబ్బులు ఇవ్వనందుకు అమ్మమ్మను గొడ్డలితో నరికి చంపిన ఘటన నిజాంసాగర్ మండలం తెల్లాపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అక్కమ్మ (70) అనే ఆమె ను మనవడు బాల పోచయ్య డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో గొడ్డలితో నరికి…

కరీంనగర్ బిజెపి పార్లమెంట్ ఇన్చార్జిగా పెద్దోళ్ల గంగారెడ్డి నియామకం

నిజామాబాద్ A9 న్యూస్: భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి కి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ పార్లమెంట్…

పత్తిపూర్ లో 8 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ నియోజకవర్గంలోని ఫతేపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పేకాట స్థావర బృందం పై దాడిచేసి 8 మంది పేకాట రాయుళ్లను పట్టుకొని సోమవారం అరెస్టు…