జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ స్వామి కి సన్మానం
నిజామాబాద్ A9 న్యూస్: ఆర్మూర్ పట్టణ కేంద్రం మామిడిపల్లి లో తపస్వి స్వచ్ఛంద సంస్థ లో జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ ఫౌండర్ మాదరి స్వామి కి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు, మరియు మెమొంటో అందించారు.…