Category: హైదరాబాద్

జింక మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్టు

జింక మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్టు హైదరాబాద్ :ప్రతినిధి శంషాబాద్:ఆగస్టు 14 గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా జింక, దుప్పి మాంసం విక్రయిస్తూ ఎస్ఓటి పోలీసులకు పట్టుపట్ట ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్‌లో చోటుచేసుకుంది. ఎస్ఓటి ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ…

మహానగరంలో జాతీయ జెండాకు అవమానం..!

హైదరాబాద్ A9 news రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఏదైనా చేస్తారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఫ్లెక్సీ. నిత్యం రద్దీగా ఉండే ఖైరతాబాద్ జంక్షన్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులకు, పాదచారులకు షాక్ ఇచ్చే విధంగా మేయర్…

మెదక్,సూర్యాపేట జిల్లాలలో పర్యటించనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ A9 news ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. 19న మెదక్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మెదక్‌ జిల్లా…

మహిళ మృతి కేసు ను 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ A9 news తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు నిర్ధారించారు. మంజుల హత్యకు కుట్ర పన్నిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని…

సిఎం KCR ని సన్మానించిన స్పీకర్ పోచారం

హైదరాబాద్ A9 NEWS : రైతు రుణమాఫీని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుని, లక్షలాది మంది రైతులకు మేలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుని శాసనసభ భవనంలోని తన ఛాంబర్ లో శాలువాతో సన్మానించి రాష్ట్ర రైతుల తరుపున…

అసెంబ్లీ నిర్వహణ పై ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి

హైదరాబాద్ A9 news: అసెంబ్లీ నిర్వహణ తీరు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. సభలోకి వచ్చినా కూడా నిర్వహణ పై ఏం చెప్పడం లేదని. ప్రతిపక్షాలకు మాట్లాడే…

గవర్నర్ 5 ప్రశ్నలపై ప్రభుత్వ వివరణ.. ఇక అదే తరువాయి..!

తెలంగాణలో టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బిల్లుపై తనకున్న 5 సందేహాలపై వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ సర్కారును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరిన విషయం తెలిసిందే. అయితే.. గవర్నర్ లేవనెత్తిన అన్ని సందేహాలపై సర్కారు వివరణ ఇస్తూ..…

మండలిని సందర్శించిన సర్కారు బడి విద్యార్థులు.. స్వాగతం పలికిన ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసన మండలిని సందర్శించారు. విద్యార్థులు ఎమ్మెల్సీలు కవిత , వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు.…

పేరాలసిస్ తో బాధ పడుతున్న పేషంట్ చికిత్స కోసం మంత్రి వేముల భరోసా…. 2లక్షల రూపాయల ఎల్వోసి అందజేసిన మంత్రి

హైదరాబాద్: బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన కె.మల్లారెడ్డి పేరాలసిస్ తో అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో …ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా మెరుగైన చికిత్స కొరకు…