Category: క్రైమ్

తన ఇంటి ముందు ప్రతిరోజు మలవిసర్జన చేస్తున్నాడని ఓ మహిళ చేసిన ఆరోపణలకు ఓ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడు మృతి మహిళపై కేసు నమోదు

తన ఇంటి ముందు ప్రతిరోజు మలవిసర్జన చేస్తున్నాడని ఓ మహిళ చేసిన ఆరోపణలకు ఓ ఒంటిపై పెట్రోల్ పోసుకొని యువకుడు మృతి మహిళపై కేసు నమోదు ఓ మహిళ చేసిన అవమానభారంతో యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన మాక్లుర్…

భర్తను హింసించి చంపిన భార్య

తూప్రాన్ A9 న్యూస్: మెదక్ జిల్లా సెప్టెంబర్ 3 తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య తన భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి…

భార్యను హత్య చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి

అదిలాబాద్ A9 న్యూస్: ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని బంగారిగూడలో అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది, అనుమానంతో భార్యను చంపి పోలీసులకు లొంగిపోదామని బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో భర్త మృతి బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్‌, నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు…

సైబర్‌ క్రైమ్‌ జరిగితే ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి..

సైబర్‌ క్రైమ్‌ జరిగితే ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.. 🔶ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు..! 🔹సైబర్‌ క్రైమ్‌ జరిగితే ఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.. ఈ విషయాలు తెలియకపోతే నష్టపోతారు..! ⛺Cyber Crime Complaint: ఈ రోజుల్లో సైబర్‌…

చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు లో దోపిడి

చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు లో దోపిడి సికింద్రబాద్ నుంచి చెన్నై వెళుతుండగా మార్గ మధ్యలో ఓంగోలు కావలి మధ్యలో రాత్రి సుమారు 1:20 గంటల సమయం S 2, S 4, S 5,S 6, S7, S 8 బోగీల…

సిద్ధిపేట జిల్లాలో దారుణం

సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. పోలీస్‌నని బెదిరించి ఓ ఆగంతకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్ధిని కాలేజ్ ముగిసిన తర్వాత తెలిసిన యువకుడితో కలిసి జగదేవపూర్‌…

మహిళ మృతి కేసు ను 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ A9 news తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శంషాబాద్ మహిళ మంజుల హత్య కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు. మంజుల మృతికి డబ్బే కారణమని పోలీసులు నిర్ధారించారు. మంజుల హత్యకు కుట్ర పన్నిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని…

శక్కర్ నగర్ లో దొంగల బీభత్సం

నిజామాబాద్ A9 news బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ ప్రాంతంలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. శక్కర్ నగర్ నివసించే చంద్రశేఖర్ వ్యక్తి ఇంట్లో దొంగలు బీభత్సం తులం బంగారం, 10 వేల రూపాయలు అపహరించారు. తాళాలు వేసిన ఇండ్లను దొంగలు…

డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా : డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామంలో వివాహిత సప్న ఆత్మహత్య. కుటుంబ సభ్యుల ఆందోళన. భర్త, అత్త, ఆడపడుచు, పైన అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి కుటుంబ సభ్యు లు. భర్త, అత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.