Category: జాతీయం

కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి

A9 news BA.2.86: కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి.. అప్రమత్తమైన డబ్ల్యూహెచ్ఓ సీడీసీ! ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి.. తాజాగా అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించారు. ఈ…

మణిపుర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ముగ్గురి మృతి

A9 news ఇంఫాల్‌ తెగల మధ్య వైరం కారణంగా గత వందరోజులుగా హింసాత్మకంగా మారిన మణిపుర్‌ లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఉఖ్రుల్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఉఖ్రుల్‌ జిల్లా పోలీసు అధికారి ఎన్‌. వాషుమ్‌…

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం ట్రైన్ నంబర్ 12728 Hyderabad నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు 3rd AC coach B4 లో క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడం తో పొగలు వచ్చాయి. ఈ…

సముద్రంలో దూకి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీస్..

సముద్రంలో దూకి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీస్.. ఏపి: బాపట్ల జిల్లా కొత్త పట్నం బీచ్ లో స్నానానికి దిగిన ఇద్దరు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకు పోతుండగా ఓ మెరైన్ పోలీస్ సాహసం చేశారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా…

మానవత్వం గల భరత మాత బిడ్డలారా..

మానవత్వం గల భరత మాత బిడ్డలారా.. ఒక్కసారి ఈ మహిళా ఉద్యమ నాయకురాలు చెబుతున్నది వినండి..! “మేము గత మూడు నెలలుగా అనుభవిస్తున్న బాధలను దయచేసి బయట ప్రపంచానికి.. దేశంలోని భరతమాత బిడ్డలందరికీ తెలియజేయండి..” అంటూ మణిపూర్ బాధితులు నన్ను ప్రత్యేకంగా…

ఇది సినిమా సన్నివేశం కాదు….

ఇది సినిమా సన్నివేశం కాదు…. 😱😱. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘శక్తిబృందం’ పెరోల్ మీద తప్పించుకుపోయిన షేక్ జుషాబ్ అల్లా రఖ్ ను నలుగురు మహిళా ఇన్స్పెక్టర్ బృందం కొండలూ గుట్టలూ దాటి వాడ్ని అరెస్ట్…

ఢిల్లీలోని ఎర్రకోట పై ఆగస్ట్ 15 న జరగనున్న భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుక

శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో••• ఢిల్లీలోని ఎర్రకోట పై ఆగస్ట్ 15 న జరగనున్న భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా, అగ్ర రాజ్యం అమెరికా నుండి రిపబ్లికన్లు & డెమొక్రాట్లు తో కూడిన అఖిలపక్ష బృందం అతిథులుగా హాజరవనున్నారు• అంతే కాకుండా,…

దేశంలో పెరుగుతున్న కోటీశ్వరులు

A9 news దేశంలో కోటికిపైగా వార్షిక ఆదాయమున్నవారి పెరుగుతోందని ఐటీ శాఖ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయానికి సంబంధించి 2022-23 మదింపు సంవత్సరానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ వివరాల ప్రకారం దేశంలో ఏటా 1,69,890 మంది. కోటికిపైగా ఆదాయాన్ని…

ఆర్టీసీ ని విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్ననిర్ణయాన్నిస్వాగతిస్తు ఘనంగా సంబరాలు

ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ లోని భారత రాష్ట్ర సమితి (BRS) శ్రేణులు – ఆర్టీసీ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లో కి విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్…

మాజీ సీఎం ఓఎస్డీకి వీడియో కాల్.. లక్షలు లాగేసినా ఆపలేదు.. టార్చర్ తట్టుకోలేక..!

ఆయన ఓ ఉన్నతాధికారి. వయసు 58 ఏళ్ల ఉంటుంది. కర్ణాటక మాజీ సీఎం దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా పని చేశారు. అలాంటి వ్యక్తికి ఓ అమ్మాయితో వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి…