మానవత్వం గల భరత మాత బిడ్డలారా..
ఒక్కసారి ఈ మహిళా ఉద్యమ నాయకురాలు చెబుతున్నది వినండి..!
“మేము గత మూడు నెలలుగా అనుభవిస్తున్న బాధలను దయచేసి బయట ప్రపంచానికి.. దేశంలోని భరతమాత బిడ్డలందరికీ తెలియజేయండి..” అంటూ మణిపూర్ బాధితులు నన్ను ప్రత్యేకంగా వేడుకున్నారు.
అందుకే నేను వివరాలు మీకు తెలియజేస్తున్నాను అంటూ.. ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు బృందాకారత్ గారు చెబుతున్న ఈ మాటలను వినండి.
సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలు ఎన్నో నేడు మనకు చేరుతున్నాయి. వాటి వెనుకనున్న అసలు వాస్తవాలను తెలుసుకుందాం రండి!
👍👍🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *