Category: జాతీయం

జేపీసీకి జమిలి బిల్లు.. లోక్ సభలో ఓటింగ్*:

A9 న్యూస్ తెలంగాణ బ్యూరో: 1) ఈ రాజ్యాంగ (129వ సవరణ) జమిలి సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపనుంది. అయితే బీజేపీ అతిపెద్ద పార్టీ కావడంతో.. ఈ జేపీసీకి బీజేపీ ఎంపీనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అలాగే ఈ కమిటీలో…

నేడు లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు:

న్యూ ఢిల్లీ :డిసెంబర్ 17 లోక్ సభ తో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ,(129) సవరణ బిల్లును ఈరోజు లోక్ సభ లో ప్రవేశపెట్టింది, సామర స్యంగా ఎన్నికలు…

యువకుల మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు: జేపీ నడ్డా:

Dec 11,2024. యువకుల ఆకస్మిక మరణాలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌తో సంబంధం లేదని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. టీకాలు వేయడం వల్లే అటువంటి మరణాలు తగ్గుతాయని అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. మొత్తం 729 ఆకస్మిక మరణాలు, 2,916 కేసులను విశ్లేషించి ఈ…

ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తారు? ఉపాధి కల్పించండి: సుప్రీంకోర్టు

హైదరాబాద్:డిసెంబర్ 10 ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు. ఉపాధి కల్పించలేరా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వా న్ని ప్రశ్నించింది, 81 కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై రేషన్ అంద జేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎంతకాలం ఉచితంగా…

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన:

న్యూ ఢిల్లీ:డిసెంబర్ 10 పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామి కవేత్త అదానీపై అమెరికా లో కేసు నమోదైన నేప థ్యంలో ఆయనపై జేపీసీ విచారణ చేపట్టా లంటూ గత కొన్నిరోజులుగా పార్ల మెంటు లోపల,…

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ కన్నుమూత!*:

హైదరాబాద్:డిసెంబర్ 10 కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ (92) కన్ను మూశారు. కొద్దికాలంగా వృద్ధాప్యం రిత్యా ఆయన అనారోగ్యంతో బాధపడు తున్నారు. కాగా..ఈరోజు తెల్లవారు జామున బెంగళూరు సదాశివనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస…

తెలంగాణ లో సోలార్ ప్రాజెక్టుల పై పార్లెమెంటులో వివరాలు కోరిన వరంగల్ ఎం పీ డాక్టర్ కావ్య…..:

*న్యూ ఢిల్లీ* A9 news డిస్క్ నవంబర్ 28 *తెలంగాణ లో సోలార్ ప్రాజెక్టుల పై పార్లెమెంటులో వివరాలు కోరిన వరంగల్ ఎం పీ డాక్టర్ కావ్య…..* తెలంగాణ రాష్ట్రం లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులపై వరంగల్ ఎం పీ…

ఎన్నికలవేళ జార్ఖండ్‌లో మావోయిస్టుల విధ్వంసం:

A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్: జార్ఖండ్‌లో ఇవాళ రెండో ద‌శ అసెంబ్లీ పోలింగ్ జ‌రుగుతున్న‌ది. అయితే ఆ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ప్రారంభించక ముందే.. మావోయిస్టులు చిలరేగి పోయారు.ఒకేసారి అయిదు ట్ర‌క్కుల‌కు నిప్పు పెట్టారు. ల‌తేహ‌ర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హెరాంజ్…

ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఇక ఆ.. వాహనాలు టోల్ టాక్స్ కట్టాల్సిన పనిలేదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..! A9 న్యూస్ బ్యూరో, 18: రోడ్లపై టోల్ టాక్స్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ…

సామాన్యులు ఎప్పుడు క్షేమంగా ఉంటారు మోడీ జీ?: రాహుల్

A9NEWS Nov 10, 20 ‘మోడీ జీ.. మీ పాలనలో సామాన్యులు ఎప్పుడు సురక్షితంగా ఉంటారు?’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇవాళ బిహార్‌లో రైలు ఇంజిన్, బోగీల మధ్య చిక్కుకొని ఉద్యోగి చనిపోయిన ఘటనపై రాహుల్ తీవ్రంగా…