Category: జాతీయం

యువతతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ

Jan 13,2025, యువతతోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్: ప్రధాని మోదీ యువత ప్రోద్భలంతో సామాజికంగా, సాంస్కృతికంగా సాధికరత సాధించి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’లో…

ISRO నూతన ఛైర్మన్‌గా నారాయణన్:

Jan 08, 2025, ISRO నూతన ఛైర్మన్‌గా నారాయణన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) తదుపరి చైర్మన్‌గా డాక్టర్ వీ నారాయణన్ నియమితులయ్యారు. దీనిపై మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఇస్రో ప్రస్తుత చీఫ్ ఎస్‌.సోమనాథ్‌ నుంచి ఆయన జనవరి…

గుజరాత్ లో రెండు నెలల చిన్నారికి HMPV వైరస్:

హైదరాబాద్: జనవరి 05 భారతదేశంలో HMPV వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరల్ సోకగా.. తాజాగా, గుజరాత్‌ రాష్ట్రంలో రెండు నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం పాపను అహ్మదా బాద్‌లోని ఓ ప్రైవేట్…

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం:

Jan 04, 2025, పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్‌కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్‌కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం కేంద్రం ప్రచురించిన “డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023”…

ఇస్రో మరో అద్భుత ప్రయోగం: నింగిలోకి PSLV c60 రాకెట్ ప్రయోగం:

హైదరాబాద్:డిసెంబర్ 29 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 30 వ తేదీరాత్రి 9.58 గంటలకు పీఎస్‌ ఎల్‌వీ, సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8.58 గంట…

అతను సైతం:

నూతన ఆర్థిక విధానాల మీద అభిప్రాయాలు, దృక్పథాలు ఎట్లా ఉంటాయన్నదాన్ని బట్టి మన్మోహన్‌సింగ్‌ మీద అంచనాలు ఉంటాయి. ఈ దేశానికి అత్యవసరమైన సమయంలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించారని చాలా మంది ఆయనను కీర్తిస్తారు. పదేళ్లు ప్రధానిగా కంటె, పీవీ నరసింహారావు…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి:

హైదరాబాద్ :డిసెంబర్ 27 మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్ను మూశారు. గురువారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. రాత్రి 9గంటల 51 నిమిషాలకు మన్మోహన్ సింగ్…

ప్రధాని నరేంద్ర మోడీకి కువైట్ అత్యున్నంత పురస్కారం:

హైదరాబాద్ :డిసెంబర్ 22 కువైట్ తన దేశ అత్యున్నత గౌరవంతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించింది. కువైట్ ఎమిర్ షేక్ మషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్’ ప్రధాన…

నేడు కువైట్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ*:

హైదరాబాద్:డిసెంబర్21 ప్రధాన మంత్రి మోడీ ఇవాళ కువైట్‌లో పర్యటిం చనున్నారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్ ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ,చివరి సారిగా కువైట్ సందర్శిం చారు. కువైట్ ఎమిర్ ఆహ్వనంతో భారత…

బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేసింది: ఎంపీ కిరణ్ కుమార్..* :

ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి మండిపడ్డారు. పార్లమెంట్ నడిపిన తీరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు ధ్వజమెత్తారు. చర్చలు లేకుండానే…