ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద.. కిషన్ రెడ్డి కి స్వాగతం పలికి బిజెపి నాయకులు..
నిజామాబాద్ A9 న్యూస్: నిర్మల్ లో రైతుల దీక్షకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ఆర్మూర్ బైపాస్ రోడ్డు వద్ద బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా…