గ్రామంలో మంచినీటి సదుపాయం కల్పించాలి అధికారులకు వెల్లడి
A9 న్యూస్ ప్రతినిధి సుంకరిగంగా మోహన్ ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్ ప ఫారం ధర్మారం గ్రామాలను తాగునీటిపై శనివారం మండల స్పెషల్ ఆఫీసర్ నందకుమారి సందర్శించి పంచాయితీ సెక్రటరీలకు పలు సూచనలు చేశారు అనంతరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో…