Author: Sai Praneeth

గ్రామంలో మంచినీటి సదుపాయం కల్పించాలి అధికారులకు వెల్లడి

A9 న్యూస్ ప్రతినిధి సుంకరిగంగా మోహన్ ఎడపల్లి మండలంలోని ఎమ్మెస్ ప ఫారం ధర్మారం గ్రామాలను తాగునీటిపై శనివారం మండల స్పెషల్ ఆఫీసర్ నందకుమారి సందర్శించి పంచాయితీ సెక్రటరీలకు పలు సూచనలు చేశారు అనంతరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో…

బాబు జగ్జీవన్ రామ్ 116 జయంతిని ఘనంగా నిర్వహించారు

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బాబు జగ్జీవన్ రామ్ 116 జయంతిని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ అరుంధతి నగర్ మార్గంలో…

భూంపల్లి గ్రామంలోఅణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

A9 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ భూంపల్లి గ్రామంలో డాక్టర్ జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సుదాల సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం…

రైతు, కార్మిక, విద్యార్థి, యువజన వ్యతిరేక బిజెపి పార్టీని ఓడించండి!

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: రైతు కార్మిక విద్యార్థి యువజన వ్యతిరేక బిజెపి పార్టీని ఓడించి దేశాన్ని కాపాడాలని ప్రజలకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పిలుపును ఇచ్చారు. ఆర్మూరు పట్టణంలో శుక్రవారం ఐ.ఎఫ్.టి.యు…

భారతీయ జనతా గిరిజన మోర్చా పార్లమెంట్ కన్వీనర్ గా నియామాక పత్రాన్ని అందజేత

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: భారతీయ జనతా గిరిజన మోర్చా (బి జె జి ఎం) నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ గా కొర్ర గంగాధర్ కేజీ ని నియమిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మరియు ఆర్మూర్…

చావు బతుకుల మధ్య హీరోయిన్ సాయం కోరిన సోదరి

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా చావు బతుకుల మధ్య హీరోయిన్ గాయపడిన కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నట్లు సోదరి ఆర్తీ తెలిపారు. తన, వెన్నెముకకు తీవ్ర…

తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రానికి భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా…

ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చిన డీఈవో

A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కోసం నిర్వహించిన శిక్షణకు డుమ్మా కొట్టిన ప్రభుత్వ ఉపాధ్యా యులకు డీఈవో షాక్ ఇచ్చారు. ఈ నెల 1, 2 తేదీల్లో జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో…

ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. పీఆర్వోలను పెట్టుకుని కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇంకా…