Author: Sai Praneeth

నిజామాబాద్ లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన–సభ

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన–సభ కార్మికులందరికీ కాంగ్రెస్ మేనిఫెస్టో లో ప్రకటించిన దాని ప్రకారం 4000 వేల రూపాయల జీవన భృతి వెంటనే అమలు చేయాలని ఐ.కృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని…

రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి

A9 న్యూస్ ప్రతినిధి కామారెడ్డి జులై 3: కామారెడ్డి జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రేపు బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని బిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు…

విద్యాసంస్థల భారత్ బంద్ ను జయప్రదం చేయండి

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ జూలై 3: రేపు జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఎన్ ఎస్ యు ఐ, ఎస్ ఎఫ్ ఐ, ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, ఏఐపీఎస్యు, ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో…

జూన్ 4 న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం

A9 న్యూస్ ప్రతినిధి: జూన్ 4 న రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు ఈసీ ఆదేశం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు…

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో గుర్తుతెలియని శవం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి 28 మే: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఆర్టీసీ డిపో ప్రక్కన ఉన్న చెట్ల పొదల్లో గుర్తుతెలియని మగ మృతదేహం లభ్యం అయింది. సమాచారం…

బీడీ కార్మికులకు కొత్త వేతన ఒప్పందం సఫలమైన చర్చలు

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: *బీడీ కార్మికులకు కొత్త వేతన ఒప్పందం సఫలమైన చర్చలు… *పెరిగిన వేతనాలను మే 1వ తేదీ నుండి అమలు చేయాలి… తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య (…

ఆర్మూర్లో శివారులో రెండు లారీలు ఢీ

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ గ్రామ శివారులో 63వ జాతీయ రహదారి పై గుజరాత్ నుండి విశాఖపట్నం వైపు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ, కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న మరో…

హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వుల స్టాంప్ సీల్ తొలగించిన ఆర్టీసీ అధికారులు

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి: *గట్టి షరతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు… * హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వుల స్టాంప్ సీల్ తొలగించిన ఆర్టీసీ అధికారులు… * 8 రోజుల్లో అద్దె బకాయి 2.52 కోట్లు చెల్లించాలని అధికారుల…

జీకే దంపతులకు స్వదేశాగమన శుభాకాంక్షలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన జి నర్సారెడ్డి దంపతులు ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న శుభ సందర్భంగా జీకే ఫ్యాన్స్ మంథని గ్రామ సభ్యులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆదర్శ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి: ఆహ్లాదకరమైన సొంత భవనం లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు కలిగి న జక్రాన్ పల్లి మోడల్ స్కూల్ నందు2024-25 సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ…