A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:    

ఆహ్లాదకరమైన సొంత భవనం లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు కలిగి న జక్రాన్ పల్లి మోడల్ స్కూల్ నందు2024-25 సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 25 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులు వారి మొబైల్ ఫోన్ నుండి లేదా దగ్గరలో గల మీసేవ ద్వారా www.tsmodelschools.in అనే లింకు ద్వారా ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు పూర్తి వివరాలకు 9490771237 నంబర్ కు సంప్రదించవలసిందిగా ఆయన తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *