Author: anewsinc-admin

షారుఖ్ ఖాన్ షో ఇది, పైసా వసూల్ సినిమా

తమిళ దర్శకుడు మొదటిసారిగా ఒక హిందీ సినిమాకి అదీ అగ్ర నటుడు అయిన షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈరోజు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపికా పడుకోన్ ముఖ్యపాత్రలు ధరించిన ఈ సినిమా…

ఈ ‘స్కై’కి ట్యాగ్‌లైన్ అదిరింది

ఆనంద్, మురళీ కృష్ణంరాజు, శృతిశెట్టి, మెహబూబ్ షేక్ (ఎమ్.ఎస్), రాకేష్ మాస్టర్ ముఖ్య తారాగణంగా పృథ్వి పేరిచర్ల దర్శకత్వంలో.. వేలర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్‌పై నాగిరెడ్డి గుంటక – మురళీ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘స్కై’. ‘అగాధమంత బాధ నుంచి ఆకాశమంత…

‘సిత్తరాల సిత్రావతి’

పంజా వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.. పంజా వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర్‌ ఎన్‌. రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అపర్ణా…

గోపీచంద్‌… శ్రీను వైట్ల కాంబో

గోపీచంద్‌ హీరోగా కొత్త చిత్రం శనివారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. గోపీచంద్‌ హీరోగా కొత్త చిత్రం శనివారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత నవీన్‌ కెమెరా…

ODI World Cup 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. మరో 4 లక్షల టిక్కెట్లు విడుదల

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు సంబంధించి మరో 4 లక్షల టిక్కెట్లను త్వరలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల తొలి విడత అమ్మకాలు పూర్తి కాగా ఇప్పుడు రెండో విడతలో 4 లక్షల టిక్కెట్లను విడుదల…

కేఎల్ రాహుల్ వస్తే.. బలయ్యేదెవరు? ఫామ్‌లో ఉన్న అతడేనా?

టీమిండియా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎట్టకేలకు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఆసియా కప్‌లో లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే అతడు వస్తే…

కొలంబోలో ప్రిన్స్ పుట్టినరోజు.. మంచి మనసు చాటుకున్న అతడి అభిమానులు

గిల్ పుట్టినరోజు సందర్భంగా అతడి అభిమానులు మంచి మనసు చాటుకున్నారు. నిరుపేదలకు భోజనం పెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎన్జీవో ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు కేక్ తినిపించడంతో పాటు వారికి ఆహార పొట్లాలను అందజేశారు. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్…

ఆసియాక్‌పలోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ కోసం కోట్లాది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ..

కొలంబో: ఆసియాక్‌పలోనే అత్యంత ఆసక్తికర మ్యాచ్‌ కోసం కోట్లాది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. పసందైన వినోదం అందించేందుకు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు మరోసారి సిద్ధమయ్యాయి. అయితే వరుణుడు కూడా మళ్లీ దాడి చేసేందుకు ఎదురుచూస్తున్నాడు. గ్రూప్‌ దశలో ఇరు జట్ల…

విమోచన దినోత్సవ నిర్వీర్యానికి కుట్ర’

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈనెల 17న కేంద్రం అధికారికంగా నిర్వహించబోతుంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు మజ్లి్‌సతో కుమ్మక్కై ఆ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటున్న ఈ…

అక్షర్‌ధామ్ ఆలయంలో పూజలు నిర్వహించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

రాజ్‌ఘట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు, ప్రతినిధులు జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం దిల్లీకి వచ్చిన దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు రాజ్‌ఘట్‌ను సందర్శించి, మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. రాజ్‌ఘాట్‌కు వచ్చిన జీ20 నేతలు, అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం…