Author: anewsinc-admin

భీంగల్ కస్తూరిబా గాంధీ (KGBV) స్కూల్ ని పరిశీలించిన మంత్రి వేముల

ఇటీవల ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థినులు అస్వస్థకు గురి అయిన భీంగల్ కస్తూరిబా గాంధీ (KGBV) స్కూల్ ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు… ఈ సందర్భంగా పరిసరాలు, కిచెన్, స్టోర్ రూమ్ మరియు బాత్రూమ్స్ లు విద్యార్థినుల తరగతి…

డిచ్ పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల చేపల మార్కెట్‌ భవనానికి స్థల పరిశీలన.

50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న చేపల మార్కెట్‌ భవనానికి సంబంధించిన స్థల పరిశీలించిన రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, మరియు జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్… డిచ్…

కిసాన్ నగర్ ఎస్సి మాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం

బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సిమాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్ లకు అందజేశారు.ఈ సందర్భంగా…

హైదరాబాద్ తరలి వెళ్లిన మధ్యాహ్న భోజన కార్మికులు

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నుండి హైదరాబాద్ లో జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తరలివెళ్లారు, వారి వాహనాలకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్థన్ జెండా…

లోలం గ్రామానికి కమ్యూనిటీ భవనాలకు ₹12 లక్షలు మంజూరు చేసిన బాజిరెడ్డి గోవర్ధన్

ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన కపు కమ్యూనిటీ భవనానికి ₹ 5 లక్షలు, పద్మశాలి కమ్యూనిటీ హాల్ కొరకు ₹ రూ.3 లక్షలు, గీత ఆశ్రమం భవనానికి ₹ రూ .4 లక్షలు, ప్రోసిడింగ్ ఆర్డర్స్ పత్రాలను పంపిణీ చేశారు…

సబ్బు బిళ్ళపై సీఎం కేసీఆర్ చిత్రాన్ని రూపొందించిన ఆర్ట్ టీచర్ రాము

మోర్తాడ్ *సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించలని గత12రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతున్నవి.. అందులో బాగంగ నిజామాబాద్ జిల్లాలో CM KCR బోమ్మను మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఆర్ట్ టీచర్ రాము చెక్కడం జరిగింది.. చాలి చాలని జీతంతో ఎన్నోఇబ్బందు…

కదంతొక్కిన బీడీ కార్మికులు✊

బీడీ కార్మికుల జీవనభృతిని 2016/- నుండి 4000/-కు పెంచాలని, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులకు, బట్టీవాలా, చెన్నీవాల, సార్టర్స్, ప్యాకర్స్, వాచ్ మెన్ తదితర నెలసరి వేతన కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 4000/- రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్…

2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది

2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా రెండు రోజుల్లో పాకిస్థాన్‌ను, ఆపై శ్రీలంకను ఓడించి సెప్టెంబర్ 17న టైటిల్ మ్యాచ్‌కు టిక్కెట్‌ను బుక్ చేసుకుంది. కొలంబోలో జరిగిన సూపర్-4 రెండో మ్యాచ్‌లో…

నేడే జగిత్యాల బీఆర్‌ఎస్‌ మీటింగ్‌.. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత మార్గదర్శనం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్‌గల్‌ మామిడి మార్కెట్‌లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…