నిజామాబాద్ జిల్లా [A9 న్యూస్] నవంబర్ 19

ఆర్మూర్ మండల కేంద్రంలో ఆదివారం రోజున క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో సాహస్రర్జున జయంతి వేడుకలు పునస్కరించుకొని పట్కరి కులస్తులు లక్ష్మీనారాయణ మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, కౌన్సిలర్ రేవతి, గంగా మోహన్, ఎస్ ఎస్ కే అధ్యక్షులు మదన్ మోహన్ ,సెక్రటరీ గంగా మోహన్ ఎస్ ఎస్ కే మహిళ సభ్యులు అనసూయ, రాజ సులోచన ,స్వాతి ,సుధా మరియు ఎస్ ఎస్ కే కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *