Month: April 2025

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు:

న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు 35 రకాల మెడిసిన్ పై నిషేధం విధిస్తూ…

కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే.. అక్కడే జైలు కట్టి అందులోనే వేస్తాం.:

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారో లేదో స్పష్టంగా చెప్పాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి నిలదీశారు.…

హైదరాబాద్ వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు:

హైదరాబాద్:ఏప్రిల్ 16 తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి, సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానా కి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తుందని సమాచారం. ఈ…

చెట్లు నరికే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా?:

*ప్రభుత్వం వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్. హైదరాబాద్:ఏప్రిల్ 16 హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు లో విచారణ ముగిసింది. మొత్తం పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎంపవర్డ్‌ కమిటీని అఫిడ విట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించగా..…

కంచ గచ్చిబౌలి భూముల వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ*:

హైదరాబాద్:ఏప్రిల్ 16 కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిన్ అగస్టిన్ జార్జ్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏప్రిల్ 3న జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా…

గజ్వేల్ అంబేద్కర్ జయంతి వేడుకలు:

*నిరుపేద హక్కుల సాధన కమిటీ జిల్లా కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి వెల్లడి. *ప్రజలారా మేధావులారా ప్రపంచమంతా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎ9 న్యూస్, ఏప్రిల్ 15: ప్రజలారా కార్మికులారా ప్రజాప్రతినిధులారా బుద్ధి జీవులారా అనే నినాదంతో ఒక ప్రకటన…

ఆదివాసీ నాయక్ పోడు గ్రామ కమిటీ ఎన్నిక:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మంగళవారం ఆదివాసి నాయక పోడు సేవా సంఘం అధ్యక్షుడిగా మీనుగు రంజిత్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గ్రామంలో భీమన్న గుడిని…

ఆర్మూర్లో లారీ ఢీకొని ఒకరి మృతి:

అతివేగమే కారణం అంటున్న స్థానికులు… A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని నిజం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద (ఏపీ 25 ఏఎం 7607) నంబర్ గల టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్న వడ్డే గంగాధర్ అనే వ్యక్తిని లారీ…

25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర .:

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్ పల్లి మండల కేంద్రంలో జీ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల పై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు 8 ప్లస్ 8 జీరో…

సీఎం రేవంత్ అధ్యక్షతన ముగిసిన సీఎల్పీ సమావేశం:

ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి. రేపటి నుంచి జూన్ 2 వరకు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ. గతంలో రూ.2కే కిలో బియ్యం.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి. భూ భారతి పోర్టల్‌ను రైతులకు చేరువచేయాలి. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం…