ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి.
రేపటి నుంచి జూన్ 2 వరకు..
ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ.
గతంలో రూ.2కే కిలో బియ్యం..
ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి.
భూ భారతి పోర్టల్ను రైతులకు చేరువచేయాలి.
దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శం-సీఎం రేవత్.
కులగణన ద్వారా వందేళ్ల సమస్యను పరిష్కరించాం.
బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తెచ్చాం.
ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాం-రేవంత్.
తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది-సీఎం రేవంత్.
దేశంలో తెలంగాణ మోడల్పై చర్చ జరుగుతోంది-రేవంత్.
కంచ గచ్చిబౌలి భూములపై ఏఐతో అబద్ధపు ప్రచారం చేశారు.
ప్రభుత్వంపై BJP, BRS విషప్రచారంచేస్తున్నాయి-రేవంత్.
*కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ క్లాస్:
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు-రేవంత్
ఒక్క ఎమ్మెల్యే సోషల్ మీడియా వాడటం లేదు.
ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం చేస్తుంటే..
ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు-సీఎం రేవంత్.
పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవుతున్నారు.
వీకెండ్ రాజకీయాలు చేయొద్దు-సీఎం.
మంత్రి పదవులు అధిష్ఠానం చూసుకుంటుంది,
మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది -రేవంత్.