ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి.

రేపటి నుంచి జూన్ 2 వరకు..

ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ.

గతంలో రూ.2కే కిలో బియ్యం..

ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి.

భూ భారతి పోర్టల్‌ను రైతులకు చేరువచేయాలి.

దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శం-సీఎం రేవత్.

కులగణన ద్వారా వందేళ్ల సమస్యను పరిష్కరించాం.

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తెచ్చాం.

ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపాం-రేవంత్.

తెలంగాణ పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది-సీఎం రేవంత్.

దేశంలో తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోంది-రేవంత్.

కంచ గచ్చిబౌలి భూములపై ఏఐతో అబద్ధపు ప్రచారం చేశారు.

ప్రభుత్వంపై BJP, BRS విషప్రచారంచేస్తున్నాయి-రేవంత్.

*కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ క్లాస్‌:

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు-రేవంత్

ఒక్క ఎమ్మెల్యే సోషల్ మీడియా వాడటం లేదు.

ప్రభుత్వంపై నెగిటివ్‌ ప్రచారం చేస్తుంటే..

ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు-సీఎం రేవంత్.

పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు.

వీకెండ్‌ రాజకీయాలు చేయొద్దు-సీఎం.

మంత్రి పదవులు అధిష్ఠానం చూసుకుంటుంది,

మీరు మాట్లాడేదంతా రికార్డవుతుంది -రేవంత్.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *