Month: April 2025

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వు.-

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి…

వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. తీర్పులనే ఉల్లంఘిస్తారా అంటూ ప్రశ్న.:

హైదరాబాద్: దేశవ్యాప్తంగా వక్ఫ్ ‌బోర్డుపై చర్చ జరుగుతున్న వేళ దాని తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్‌ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేశ్‌ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వక్ఫ్…

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ రఘునందన్ రావు..:

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్వాగతించారు. ఏప్రిల్ 16 వరకూ ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్…

బాంబుతో కలెక్టరేట్ పేల్చేస్తా..,రెచ్చిపోయిన దుండగుడు.:

నాగర్ కర్నూల్: దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు పెరిగిపోయాయి. గతేడాది వేల సంఖ్యలో ఇలాంటి కాల్స్, మెయిల్స్ తీవ్ర కలకలం రేపాయి. ముఖ్యంగా విమానాశ్రయాలు, విద్యాసంస్థలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ సచివాయాలనికి సైతం…

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు:

అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా…

అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్ :

A9 న్యూస్ ఆర్మూర్: ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామ శివారు చెరువు దగ్గర అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న 5 ట్రాక్టర్లను మరియు జెసిబి పోలీసులు సీజ్ చేసి వాటి డ్రైవర్ల పై ఓనర్ల పై కేసు నమోదు చేయడం జరిగింది.…

బిగ్ షాక్.. -రూ.లక్షకు చేరనున్న బంగారం: 

హైదరాబాద్, ఏప్రిల్ 03: భారత్ సహా ప్రపంచంలోని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో బంగారం ధర ఆకాశానంటుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే 10 గ్రాముల బంగారం ధర త్వరలో రూ.లక్షకు చేరుకోనుందని వారు చెబుతున్నారు. అయితే…

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షం:

ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడినట్లు…

బహిష్కృత భారత్” పత్రిక వెలువడిన రోజు:

*సమాజం కోసం పేద ప్రజల కోసం ఏ పత్రికలు నిజాలు రాయడం లేదు. ఎ9 న్యూస్ ఏప్రిల్ : భారతదేశంలో దినపత్రికలు ఏ ఉద్యమానికైనా ఆత్మ లాంటివి. -డా.బాబాసాహెబ్ అంబేడ్కర్(1940) డా.బి.ఆర్.అంబేడ్కర్ మరాఠీ భాషలో 1927 ఏప్రిల్ 3 వ తేదీన…

జాన్ ఫౌండేషన్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న – ఆవుల రాజిరెడ్డి.

*ఏఎన్ఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఏ ఆర్ ఆర్ గా అభివృద్ధిలో ముందుకు సాగుతా. ఎ9 న్యూస్ మాసాయిపేట మార్చ్ 3 *తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యదర్శి,ARR గురువారం నాడు నర్సాపూర్ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి నేడు…