Month: March 2025

పట్టపగలే జేసీబీ తో ఇసుక త్రవ్వకాలు:

*పట్టపగలే జేసీబీ తో ఇసుక త్రవ్వకాలు… *ఎమ్మార్వో హస్తం ఉన్నట్లేనా…? *ఓ విలేఖరి ఫోన్ కాలుకు స్పందించని ఆర్డిఓ… *ఇష్టానుసారంగా సీసీ రోడ్ల పేరుతో ఎక్కడికి అక్కడే ఇసుక డంపింగ్స్…. A9 న్యూస్ ప్రతినిధి: ధర్పల్లి మండలంలోని వాడి గ్రామంలో బ్రిడ్జికి…

అదనపు ట్రాన్స్ఫార్మర్లతో అధిక లోడు సమస్యకు పుల్ స్టాప్:

A9 న్యూస్ ప్రతినిధి: ధర్పల్లి గ్రామంలో వ్యాపారస్తులు, ప్రజలు తరచుగా ఎదుర్కొనే కరెంటు అధికలోడు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయం ఎక్కడైతే అధికలోడుతో కరెంటు కోత విధించబడుతుందో అట్టి వార్డులను కరెంటు అధికారులు పరిశీలించి కరెంటు కోత…

మహిళలపై జరుగుతున్న అణిచివేతను తిప్పి కొట్టాలి:

A9 న్యూస్ ప్రతినిధి: *స్త్రీ పురుష సమానత్వానికై పోరాడాలి *POW జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి పిలుపు మహిళలపై జరుగుతున్న దాడులను అణిచివేతలను తిప్పి కొట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరపాలని ప్రగతిశీల మహిళా సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి…

రేవంత్ మాస్టర్ ప్లాన్… కేంద్రమంత్రులకు భట్టి ఫోన్:

హైదరాబాద్, మార్చి 7: ప్రజాభవన్‌లో రేపు (శనివారం) ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగనుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం ఎంజెడాగా ఈ సమావేశం జరుగనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు.…

ప్రభుత్వ డిగ్రీ ,పీజీ కళాశాలలో ముందస్తుగా ఘనంగా మహిళా దినోత్సవం:

బెల్లంపల్లి:మార్చి 07 బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందస్తుగా శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలోఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.డిగ్రీ కళా శాల వివిధ విభాగాలలో మరిన్ని వనరులు…

జేత్రం తండ లో పదిలక్షల నిధులతో సిసి రోడ్డు పనులు శంకుస్థాపన:

చేగుంట మార్చ్ 7 దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చొరవతో వారి ఆదేశాలతో 10 లక్షల సీసీ రోడ్ పనినీ ప్రారంభించిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మరియూ మాజీ…

*బీ ఆర్ ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ:

తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఫామ్ హౌస్‌లో జరిగింది, అందులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో తాజా…

తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధి గాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు:

ట్రస్టు బోర్డు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయంప్రతిపత్తి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనికి ఆలయం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ…

ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు:

హైదరాబాద్:మార్చి 07 తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శభవార్త చెప్పింది. యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగు లకు 2.5శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డీఏ ప్రకటనతో ప్రతినెలా ఆర్టీసీపై రూ.3.6కోట్ల అద…

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు:

హైదరాబాద్:మార్చి 07 తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ ఇద్దరు ఐజీలు ఇద్దరు డిఐజీలు ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు.…