Month: January 2025

ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించి.:

*కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారు* *వివాదాస్పదంగా ఏకశిలానగర్ భూముల వివాదం* హైదరాబాద్, జనవరి 21: మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు…

జీహెచ్ఎంసీ మేయర్‌కు పదవి గండం.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం* :

హైదరాబాద్, జనవరి 21: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందుకోసం మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ…

బి ఆర్ ఎస్ నేతకు గుండెపోటు:

హైదరాబాద్: జనవరి 21 బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌‌, ఈరోజు సాయంత్రం గుండె పోటుకు గురయ్యారు. ప్రస్తుతం.. కుటుంబంతో కలిసి డెహ్రా డూన్‌లో పర్యటిస్తున్న పద్మారావు గౌడ్‌‌కు ఒక్క సారిగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి వరకు…

జాతీయ రహదారి నేషనల్ హైవే ప్రక్కన నిల్చున్న వ్యక్తి బైక్ డి

జిఎంఆర్ వీధి దీపాలు లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో యాక్సిడెంట్… మాసాయిపేట జనవరి 21: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో రోడ్డు మీద తూప్రాన్ వెళ్లడానికి ప్రయాణికుడు బస్సు, ఆటో కోసం నిలబడి ఉన్నారని తెలిపారు. అనంతరం…

రైలు పట్టాలపై విద్యార్థిని ఆత్మహత్య:

హైదరాబాద్:జనవరి 21 ఆంధ్ర మహిళ సభ కళాశాలలో సీఈసీ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని భార్గవి, కాలేజీ వెనకాలే ఉన్న రైల్వే పట్టాలపై ఈరోజు ఆత్మహత్య చేసుకుంది, సికింద్రాబాద్‌ పరిధిలో రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన…

నాగర్ కర్నూల్ జిల్లాలో మైనింగ్ మంటలు:

నాగర్ కర్నూలు జిల్లా: జనవరి 21 నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలా రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనింగ్ తవ్వ కాలు నిలిపేయా లంటూ ఈరోజు ఉదయం గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో అక్రమంగా మైనింగ్ తవ్వకాలు…

జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు.:

* కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. * జనవరి 21 నుంచి జరిగే గ్రామ సభల్లో వీటి కోసం అప్లికేషన్లు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎస్ శాంతి…

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి:

చిత్తూరు జిల్లా:జనవరి 21 జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన కార్తీక్ అనే జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారు వాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు చెందిన కార్తీక్ ఎదురు…

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.:

* అమెరికాలో SIBమాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు.. * ఇద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు.. * నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగించనున్న పోలీసులు.. * కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో.. * భారత్, అమెరికా మధ్య ఒప్పందం.. * కేంద్రానికి…

కర్తవ్యపథ్ భారత ఆర్మీ ‘డేర్ డెవిల్స్’ వరల్డ్ రికార్డు*:

భారత ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో వరల్డ్ రికార్డు నమోదు చేసింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్ డేర్డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను సాధించింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో…