ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించి.:
*కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేందర్ సహకరిస్తున్నారు* *వివాదాస్పదంగా ఏకశిలానగర్ భూముల వివాదం* హైదరాబాద్, జనవరి 21: మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు…