Month: January 2025

సౌండ్ పొల్యూషన్ చేస్తున్న ఎడు బైకులు సీజ్ …

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, జనవరి 27: పోలీస్ స్టేషన్ పరిధిలో సైలెన్సర్ మడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేస్తూ ప్రజలను ఇబ్బంది కి గురిచేస్తున్న 7 బైకులను సీజ్ చేసి టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు…

రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ:

హైదరాబాద్:జనవరి 27 రైతుల ఖాతా లో రైతు భరోసా జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలివిడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 4,41,911 మంది రైతుల…

సిరిసిల్ల జిల్లాలో రాముడి విగ్రహం ధ్వంసం..:

రాజన్న జిల్లా జనవరి 27 రాముడి విగ్రహం ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. గ్రామంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో…

తెలంగాణ బిజెపి అధ్యక్షులు ఈటల రాజేందర్:

హైదరాబాద్:జనవరి 27 తెలంగాణలలో బీజేపీ బీసీ మంత్రాన్నే నమ్ముకుంది. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం కలిసి రాకపోయినా.. ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా ఈటెల రాజేందర్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పజెప్పాలని ఢిల్లీ…

టీఎస్ఐసి ఆధ్వర్యంలో విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్- 2025 కు ఎంపికైన శ్రీశాంత్….

*టీఎస్ఐసి ఆధ్వర్యంలో విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్- 2025 కు ఎంపికైన శ్రీశాంత్……. *- గైడ్ టీచర్ గా పసుపుల రఘునాథ్….. వేల్పూర్ జనవరి 27, A9 న్యూస్ ప్రతినిధి: వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీశాంత్ విద్యార్థి మార్గదర్శక…

నేటి నుండి మున్సిపాలిటీలలో అధికారుల పాలన:

హైదరాబాద్:జనవరి 27 తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. నేటి నుంచి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లాయి. ఆదివారం పదవీకాలం ముగియటం తో.. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పాలన మొదలైంది. తెలంగాణలో 2020 జనవరి…

నల్గొండ జిల్లా సూర్యాపేటలో రౌడీ షీటర్ దారుణ హత్య:

నల్గొండ జిల్లా: జనవరి 27 నల్గొండ జిల్లా సూర్యాపేట లో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్…

తెలంగాణ ఆర్టీసీలో సమ్మెకు సైరన్‌-నేడు యాజమాన్యానికి నోటీసు:

హైదరాబాద్‌, జనవరి 26 నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది, తాజాగా ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్‌ బస్సుల విధా నాన్ని పునః సమీక్షిం చి, సమస్యలను పరిష్కరిం చాలనే డిమాండ్‌తోసమ్మెకు వెళ్లాలని…

నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌:

Jan 26, 2025, నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్‌ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ…

ఎంపీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు:

మాసాయిపేట మెదక్ జనవరి 26 మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండలం భారతీయ జనతా పార్టీ ఎంపీ కార్యాలయం ముందు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారని తెలిపారు…