Month: December 2024

జనవరి 1 నుంచి తెలంగాణలో భూభారతి:

హైదరాబాద్:డిసెంబర్ 29 ధరణి పోర్టల్‌కు కాలం చెల్లింది. జనవరి ఒకటి నుంచి ధరణి స్థానంలో భూ భారతి సేవలు అందు బాటులోకి రానున్నాయి. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. దీంతో జనవరి ఒకటి నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్-NIC ద్వారా…

తెలంగాణ జిల్లాల్లో ఇద్దరు కానిస్టేబుల్ లో ఆత్మహత్య?:

మెదక్ జిల్లా:డిసెంబర్ 29 ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ చెట్టుకు ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున వాకింగ్ కోసం ఇంటి నుంచి బయటకు…

ఆర్మూర్లో చైన్ స్నాచింగ్ కలకలం:

A9 న్యూస్ ప్రతినిధి: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతంలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 8:00 సమయంలో ఓ మహిళ నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తుండగా నిందితులు ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వచ్చి…

డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు వైన్ షాపులు:

హైదరాబాద్:డిసెంబర్ 28 కొత్త సంవ‌త్స‌రానికి స్వాగ‌ తం ప‌లికేందుకు అంద‌రూ సిద్ధం అవుతున్నారు. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకు నేందుకు ఇప్ప‌టికే ప్ర‌ణాళి క‌ల‌ను సిద్ధం చేసుకున్నారు. ప్ర‌జ‌లు ప్ర‌తి ఏడాది ఆఖ‌రి రోజున చేసే హంగామా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన…

శని త్రయోదశి సందర్బంగా ప్రత్యేక కథనం

శని శింగణాపూర్ శనైశ్చరుని అపూర్వ దర్శనం శని త్రయోదశి సందర్బంగా A9 న్యూస్ ప్రత్యేకంగాకథనం స్ధలపురాణం ప్రకారం సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి పూర్వం , ఒక గొర్రెల కాపరి పదునైన చువ్వతో ఒక చోట మట్టిని తవ్వుతుండగా అది ఒక…

రెండు ద్విచక్ర వాహనాలు డి

*రెండు ద్విచక్ర వాహనాలు డి…. *ఒకరి పరిస్థితి విషమం ,ఇద్దరికీ గాయాలు…. A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ శివారు ప్రాంతంలో గల జాతీయ రహదారి 44 పై బాల్కొండ నుండి ఆర్మూర్ వెళ్తుండగా ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర…

మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు:

హైదరాబాద్:డిసెంబర్ 28 ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచల నం సృష్టిస్తుంది. ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.…

పోలీసుల ఆత్మహత్య.. అంతుచిక్కని మిస్టరీ

*ఆత్మహత్యకు కారణాలేంటి, ప్రేమ వ్యవహారమా…? *వివాహేతర సంబంధమే కారణమా లేక మరేదైనా ఉందా…? *అసలు ఎందుకు ఆత్మహత్యకు చేసుకున్నారు…? *ఈ ముగ్గురి ఆత్మహత్యలు పోలీసులకు సవాల్ అని చెప్పుకోవచ్చు… A9 న్యూస్ కామారెడ్డి, క్రైమ్ ప్రతినిధి డిసెంబర్ 27: కామారెడ్డి జిల్లాలో…

ప్రాణం తీసిన రెండు కుటుంబాల భూ వివాదం:

భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 27 రెండు కుటుంబాల భూ తగాదాల మధ్య జరిగిన గొడవలు ఒకరి ప్రాణం తీసాయి కాటారం మండల కేంద్రంలోని ఇప్పల గూడెం కుచెందిన డోంగిరి బుచ్చయ్య(55) అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సోదారి లింగయ్య అనే…

అతను సైతం:

నూతన ఆర్థిక విధానాల మీద అభిప్రాయాలు, దృక్పథాలు ఎట్లా ఉంటాయన్నదాన్ని బట్టి మన్మోహన్‌సింగ్‌ మీద అంచనాలు ఉంటాయి. ఈ దేశానికి అత్యవసరమైన సమయంలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించారని చాలా మంది ఆయనను కీర్తిస్తారు. పదేళ్లు ప్రధానిగా కంటె, పీవీ నరసింహారావు…