Month: November 2024

Graduate Mlc: పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు, ఓటు నమోదుకు ఆసక్తి చూపని పట్టభద్రులు:

Graduate Mlc: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సెప్టెంబర్ 30న మొదలైన ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ గడువు విధించింది.…

ఇవాళ్టి నుంచే టెట్ దరఖాస్తులు స్వీకరణ:

– హైదరాబాద్: ఇవాళ్టి నుంచే టెట్ దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు (మంగళవారం) నుంచి 20వ తేదీ…

దుబాయ్ లో తప్పిపోయిన మోడెగాం వాసి – కోటపాటిని కలిసిన కుటుంబ సభ్యులు:

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం మోడెగాం వాసి సురేష్ అనే యువకుడు కంపెనీ వీసాపై దుబాయిలో కార్పెంటర్ ఉద్యోగానికై ఉపాధి లభిందనె సంతోషంతో గత నెల 20వ తేదీన వెళ్లి కంపెనీలో రిపోర్టు చేసిన అనంతరం రెండు రోజులకు అతను…

విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో బలమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను నిర్మించండి – పీ.డి.ఎస్.యూ పూర్వ నాయకులు – ఎన్ దాస్

A9NEWS ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యూ) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని పీ డి ఎస్ యూ విప్లవ విద్యార్థి అమరవీరుల సంస్మరణ సభ సందర్బంగా ఉదయం 6 గంటలకు సుభాష్ చంద్రబోస్ విగ్రహం…

నూతన చౌక దారుల12 వా దుకాణ న్ని ప్రారంభించిన తాసిల్దార్:

A9 న్యూస్ ఇందల్వాయి మండలంలోని గంగారం తండా చౌకీదారి దుకాణం చాలా రోజుల నుండి ప్రస్తుతం టేకేదార్ డిలర్ పోస్టులు ఖాళీ ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు విజేతగా నిలిచిన తిర్మన్ పల్లి గ్రామానికి చెందిన బొక్క దీపక్ అనే ఆయనకు…

*మొండికేస్తున్న మిల్లర్లు .. మొదలుకాని కొనుగోళ్లు! వడ్ల కొనుగోలులో వీడని పరేషాన్.!:

A9NEWS: ఓ వైపు వర్షాలతో రైతుల్లో బుగులు రాష్ట్రవ్యాప్తంగా 7,572 కొనుగోలు సెంటర్లకు ఇప్పటికి మొదలైనవి 4,598 కేంద్రాలే మిల్లర్లతో పూర్తికాని చర్చలు.. రైతుల ఎదురుచూపులు హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యం దింపుకోవడానికి మిల్లర్లు మొండికేస్తుండడంతో చాలాచోట్ల వడ్ల కొనుగోళ్లు షురూ…

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం.. నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం..

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం డెడికేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎప్పటికప్పుడు…

వడ్లు కొనకపోతే రోడ్ల మీదికి వస్తం: హరీశ్

కోతలు మొదలై నెలరోజులైనా ఎందుకు కొంటలే రైస్ మిల్లర్లతో చర్చించిసమస్యను పరిష్కరించాలి రైతులకు కేసీఆర్ ఇచ్చినటార్పాలిన్లే తప్ప కొత్తవి ఏవీ? మా హయాంలో కల్లాలకు వడ్లు రాకముందే ఏర్పాట్లు చేసెటోళ్లం సీఎం, మంత్రులు కొనుగోలు సెంటర్లను పరిశీలించాలని డిమాండ్ సిద్దిపేట వెలుగు:…

డాక్టరేట్ అందుకున్న. చేపూర్ వాసి సారంగి రమేష్:

A 9, న్యూస్ ఆర్మూర్ ఆర్మూర్ మండలంలోని చేపూర్‌ గ్రామానికి చెందిన సారంగి రమేశ్‌ కి ఫార్మసీ రంగంలో చేసిన పరిశోధనకు డాక్టరేట్‌ అందుకున్నారు. రమేశ్‌ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ టెక్నాలజీ ఫార్మసీ విభాగంలో ప్రొఫెసర్‌ పార్థసారథి పర్యవేక్షణలో క్యాన్సర్‌పై…

మహారాష్ట్ర లో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వినయ్ రెడ్డి దంపతులు:

A9 న్యూస్ ఆర్మూర్: కొల్లాపూర్ (మహారాష్ట్ర)లోని మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మరియు వారి సతీమణి అనన్య రెడ్డి. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని…