Month: October 2024

బదిలీ పై వెళుతున్న ఉపాధ్యాయులకు వీడ్కోలు సన్మానం:

A9 న్యూస్ ప్రతినిధి: ఆర్మూర్ పట్టణములోని వడ్డెర కాలనీలోగల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల వరకు ఉపాధ్యాయులుగా పని చేసి వృత్తిలో భాగంగా వేరే ప్రాంతానికి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్, సంధ్య రాణి, భాగ్యలక్ష్మి లకు వడ్డెర కాలోని…

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి:

A9 న్యూస్: మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామం ఎల్లమ్మ గుడి దగ్గర శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురు డీ కొన్న దుర్గటనలో బండ లింగాపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి శ్రీనివాస్…

చలో నాగర్ కర్నూల్:

*చలో నాగర్ కర్నూల్ ఆత్మగౌరవ సభ ఏర్పాట్ల కోసం సమావేశం అయిన మాల మహానాడు నాయకులు *ఈరోజు బాన్స్ వాడ R&B అతిథి గృహం లో మాలల ఆత్మగౌరవబహిరంగ సభకోసం ఏర్పాట్లను బాన్స్ వాడ మండలం లోని ప్రతి గ్రామం నుండి…

కాంగ్రెస్ పార్టీ లో సభ్యత్వ నమోదు:

మోర్తాడ్ మండలం మాజీ ఎంపీపీ శివలింగ శ్రీనివాస్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని సుదర్శన్ రెడ్డి నివాసంలో ఆయన…

యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలని విసి కి వినతి   :

A9 న్యూస్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో, తెలంగాణ యూనివర్సిటీకి ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు కి సమస్యలు వివరించి, సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది. *తెలంగాణ యూనివర్సిటీ లో కాలిగా ఉన్న టీచింగ్, నాన్…

ఉద్యోగస్తుల పెండింగ్ డీఏ విడుదల:

A9NEWS: దాదాపు 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, దీపావళి కానుకగా ఒకటి లేదా రెండు డియర్ నెస్, అలవెన్స్, ఉద్యోగులు అందుకోనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ డీఏలపై ఈరోజు సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటించను న్నట్లు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

పి ఆర్ టి యు తెలంగాణ స్టేట్ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి ఆర్థిక చేయూత గా లక్ష రూపాయల చెక్ అందజేత:

A9NEWS: పిఆర్టియు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ఉపాధ్యాయుడు జక్రాన్ పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్ష్మాపూర్ నందు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా పని చేస్తూ ఇటీవల అకాల మరణం చెందినందుకు పిఆర్టియు తెలంగాణ స్టేట్ నందు క్రియాశీలక…

సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ సోషల్ మీడియా:

నేతలు శుక్రవారం రోజు హైదరాబాద్ లోని సీఎం కార్యక్రమం లో సీఎం రేవంత్ రెడ్డి తో నేసనల్ సోషల్ మీడియా చైర్మన్ సుప్రియ శ్రీనెత్, తెలంగాణ సెక్రటరీ రుచిరా చతుర్వేది, తెలంగాణ సోషల్ మీడియా చైర్మన్ మనే సంతిష్, నేసినల్ స్పోక్…

ఆర్మూర్ పట్టణంలో ఫోనుకే పరిమితమైన ట్రాఫిక్ కానిస్టేబుల్

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: *రాత్రి జరిగిన ఘర్షణ కు జామైన ట్రాఫిక్ ని పట్టించుకోని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు అయినా పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, రోజురోజుకు ఆర్మూర్ పట్టణంలో…

మరమ్మతుల కారణంగా రైల్వే గేట్ మూసివేత:

నగర శివారులోని మాధవ నగర్ రైల్వే గేట్లను మూడో రోజులపాటు మూసివేయనున్నారు ఈనెల తేది 24వ తేదీ రాత్రి 12 గంటల నుండి 27వ తేదీ రాత్రి 11 గంటల వరకు మూసి వేయడం జరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు మరమ్మతులు…