*చలో నాగర్ కర్నూల్ ఆత్మగౌరవ సభ ఏర్పాట్ల కోసం సమావేశం అయిన మాల మహానాడు నాయకులు *ఈరోజు బాన్స్ వాడ R&B అతిథి గృహం లో మాలల ఆత్మగౌరవబహిరంగ సభకోసం ఏర్పాట్లను బాన్స్ వాడ మండలం లోని ప్రతి గ్రామం నుండి సభకు వెళ్లే విదంగా ఏర్పాట్లు చేసుకోవాలని మాలమహానాడు నాయకులునిర్ణహించుకోవడం జరిగింది .*

ఈరోజు తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు .ఆధ్వర్యంలో ఈ నెల 27న జరిగే నాగర్ కర్నూల్ భారీ బహిరంగసభ కు మాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు హాజరు కానున్న సభను ను విజయవంతం చేయాలనీ కోరడం జరిగింది

ఈ కార్యక్రమంలో మాలమహానాడు దళిత నాయకులుమాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నేర్రే నర్సింలు చింతల గంగాధర్ దేశాయ్ పేట్ ప్రశాంత్ కుమార్ మల్లూరి సాయిలు మన్నె చిన్న సాయిలు,దొన కంటి వినోద్ కుమార్ మేకల సాయిలు బేగరి డాక్టర్ సాయిలు,మన్నె నాగభూషణం,జగ్గా ఆనంద్ కమ్మరి అంజయ్య కమ్మరి చిన్న గంగారాం గుజ్జరీ గంగారాంజి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


 

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *