Month: October 2024

జిల్లా మొత్తం సుడా పరిధిలోకే..!!

గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అవకాశం ప్రభుత్వానికి ఆదాయం సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 26 గ్రామాలకే పరిమితమైన సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (సుడా)ని జిల్లా మొత్తం విస్తరించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో జిల్లాలోని 514 గ్రామాలు సుడా పరిధిలోకి వచ్చాయి. 2017…

తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం:

*2 నెలల్లో టీటీడీ కొత్తబోర్డు..: ఏపీ మంత్రి సుభాశ్‌* *యాదగిరి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న వాసంశెట్టి* తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఏపీ కార్మిక శాఖ మంత్రి…

ఘోరమైన సంఘటన:

నిజామాబాద్ నగరంలో వీక్లీ మార్కెట్ అంగడి బజార్ కళ్ళు పట్టి వద్ద ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. సుమారు 35 నుండి 40 సంవత్సరాలు కాలా వయసు గల మహిళ మహిళ వీక్లీ మార్కెట్…

కరెంట్ ఇవ్వండి సారు…

అంధకారం లో ఇందల్వాయి డబుల్ బెడ్ రూమ్ భవనాలు A9 న్యూస్/ఇందలవాయి మండలం లోని ఇందలవాయి మండల కేంద్రం లో డబుల్ బెడ్ రూం లో ఇళ్లలో నివసిస్తున్న లబ్ధిదారులకు కరెంట్ లేక చీకటి గృహాల్లో నివసిస్తున్నారు. అధికారులకు చెప్పిన,ప్రభుత్వ ఆఫిస్…

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు వ్యక్తి మృతి :   

A9 న్యూస్ : బాల్కొండ మండల పట్టణ కేంద్రంలో నేషనల్ హైవే బ్రిడ్జి దగ్గర కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజనందం (55) అతని భార్య కలిసి…

సీజ్ చేసి వాహనాల వేలం:

గత కొన్ని సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి వివిధ చోట్ల ఉంచిన వాహనాలకు నోటీసులు పంపినా వాటి ఓనర్లు మరియు ఎవరూ కూడా సంప్రదించనందున అట్టి వాహనాలకు పై అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 29న వేలం…

రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్ధి:

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: నిజామాబాదు జిల్లా నందిపేట్ లో జరిగిన జిల్లా స్థాయి ఖో ఖో అసోసియేషన్ సెలక్షన్లో అండర్ 19 విభాగంలో మోడల్ స్కూల్ బాల్కొండ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బి. అపర్ణ విద్యార్ధి ఉత్తమ…

డిచ్పల్లి మండలం సుద్ద పల్లి గురుకుల పాఠశాల లో ఆరోగ్య పరీక్షలు :

ఈరోజు డిచ్పల్లి మండలం సుద్ద పల్లి గురుకుల పాఠశాల లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిండం జరిగింది పిల్లలందరి నీ ప్రతి ఒక్కరికి పర్సనల్గా హెల్త్ చెకప్ చేయడం జరిగింది వారిలో జలుబు దగ్గు జ్వరం ఉన్న పిల్లలకి రక్త పరీక్షలు నిర్వహించడం…

జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమము:

A9NEWS: ఆర్మూర్లో ప్రసిద్ధిగాంచిన జంబి హనుమాన్ ఆలయంలో ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమము ఉంటుంది. అట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్ థోండి రమణ గారు పాల్గొని ప్రతి వారము ఎవరో ఒకరు దాతలుగా ముందుకు వచ్చి ఇట్టి అన్నదానా కార్యక్రమాన్ని…

ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాల పై తహశీల్దార్ లకు కీలక ఆదేశం:

ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్లు సత్వర చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా ఆయా పనులు పూర్తిచేసి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ లు, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు,…