A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

 

 

నిజామాబాదు జిల్లా నందిపేట్ లో జరిగిన జిల్లా స్థాయి ఖో ఖో అసోసియేషన్ సెలక్షన్లో అండర్ 19 విభాగంలో మోడల్ స్కూల్ బాల్కొండ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బి. అపర్ణ విద్యార్ధి ఉత్తమ ప్రతిభ కనపరిచి. ఈ నెల 28, 29, 30 తేదీ మహబూబ్ నగర్ జిల్లా లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అని మోడల్ స్కూల్ పిటి ముతేన్న తెలిపారు. విద్యార్ధిని పాఠశాల పీన్సిపాల్ శ్రీనివాస్, ప్రసాద్ మరియు ఉపాధ్యాయల బృదాం అభినదిచారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *