మున్సిపల్ కార్మికులు.. సమ్మె నాలుగో రోజుకు చేరింది
నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికులకు సమాన…