spot_img

నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్స్:

  *హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. *ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. *వార్డుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో...

వారిపై కూడా చర్యలు తీసుకుంటారా..- ఐఏఎస్ స్మితా సబర్వాల్‌:

  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్‌ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన సంగతి...

హెచ్‌సీయూలో కాంగ్రెస్ విధ్వంసం.. రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్:

  హైదరాబాద్: భూముల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పర్యావరణం విధ్వంసం చేశాయని ఆరోపించారు. హెచ్‌సీయూలో...

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కేటీఆర్ క్లారిటీ:

  హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు....

ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.

  హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని...

ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.

  హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని...

బీజేపీలో మరోసారి బయటపడ్డ అసంతృప్తి:

  హైదరాబాద్, ఏప్రిల్ 18: తెలంగాణ బీజేపీలో మరోసారి అసంతృప్తి బయటపడింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై జరుగుతున్న సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మాకొట్టారు. నగరంలోని బీజేపీకి...

రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారులు మధ్య వర్తులను నమ్మి మోసపోవద్దు.:

  *బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు గాని రాజీవ్ యువ వికాసం పథకం గాని కొత్త రేషన్ కార్డులు గాని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా తీసుకువచ్చిన...

తెలంగాణ

నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్స్:

  *హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. *ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. *వార్డుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో...

వారిపై కూడా చర్యలు తీసుకుంటారా..- ఐఏఎస్ స్మితా సబర్వాల్‌:

  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్‌ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన సంగతి...

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కేటీఆర్ క్లారిటీ:

  హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు....

ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.

  హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని...

జాతీయం

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు...

  న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు...

పెయిన్ కిల్లర్స్, డయాబెటిస్ సహా 35 రకాల మెడిసిన్‌పై నిషేధం, రాష్ట్రాలకు...

  న్యూఢిల్లీ: దేశంలో 35 రకాల మెడిసిన్ ఉత్పత్తి నిలిపివేయడంతో పాటు వాటి విక్రయాలు సైతం జరపకూడదని నిర్ణయం తీసుకుంది. పెయిన్ కిల్లర్, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలకు వినియోగించే అనుమతి లేని దాదాపు...

దేశ ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్:

  దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆస్పత్రుల్లో మెడిక్లైయిమ్ ప్రక్రియ వేగవంతం చేయడంపై చర్యలు చేపట్టింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్‌ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్‌ను 3 రోజుల్లో పూర్తి...

దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్తున్న రాజ్యాంగ వ్యవస్థలు!:

  భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో రాజ్యాంగం అమలు విషయంలో వస్తున్న మౌలికమైన మార్పులు ఆలోచింప చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని ఇష్టం...

సినిమా

పొంతన లేని పాత్రలతో..

ఛాలెంజింగ్‌ రోల్స్‌ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు రామ్‌చరణ్‌. తన రెండో సినిమా ‘మగధీర’లో ద్విపాత్రాభినయం చేసేశాడు. ఇక ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ అభినయం చూస్తే నిజంగానే చెవులు వినిపించవా? అనే డౌటొచ్చేస్తుంది....

అభిమానుల నిరీక్షణకు తెర.. లేడీ డైరెక్టర్‌తో యష్‌ కొత్త సినిమా..!

కేజీఎఫ్‌ ముందు వరకు యష్‌ పేరు పక్క రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా తెలీదు. ఇక కేజీఎఫ్‌ ఊహించిన దానికంటే సూపర్ డూపర్ హిట్టవ్వడంతో అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నాడు. యష్‌కు ఈ సినిమా...

హీరో అల్లు అర్జున్ అరెస్ట్, 16 రోజుల రిమాండ్:

        హైదరాబాద్:డిసెంబర్ 13 ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసు కెళ్లారు. ‘పుష్ప 2’ బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబా...

ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు

హైదరాబాద్:డిసెంబర్ 07 టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా ఆయన్ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి...

క్రికెట్

ఇషాన్ కిషన్, హార్దిక్ ఔట్.. బంగ్లాదేశ్‌తో ఆడే భారత తుది జట్టు...

కొలంబో: ఆసియాకప్ 2023లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం అమీ తుమీ తేల్చుకోనుంది. ఫైనల్‌కు ముందు రిహార్సల్‌గా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది....

ఇషాన్ కిషన్, హార్దిక్ ఔట్.. బంగ్లాదేశ్‌తో ఆడే భారత తుది జట్టు...

కొలంబో: ఆసియాకప్ 2023లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం అమీ తుమీ తేల్చుకోనుంది. ఫైనల్‌కు ముందు రిహార్సల్‌గా ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోనుంది....

ఆట షురూ.. పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు!

కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆటను 45 ఓవర్లకు...

2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది

2023 ఆసియా కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు వరుసగా రెండు రోజుల్లో పాకిస్థాన్‌ను, ఆపై శ్రీలంకను ఓడించి సెప్టెంబర్ 17న టైటిల్ మ్యాచ్‌కు టిక్కెట్‌ను బుక్...

పాలిటిక్స్‌

సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రానున్న పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు..

A9 న్యూస్ మార్చ్ 25: గత విచారణ సందర్భంగా స్పీకర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు... ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన స్పీకర్ కార్యాలయం.. 10 నెలలు దాటినా ఎందుకు...

అధికారులు ఏసీ రూములు వదలడం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

        సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారుల మీద ఫైర్ అయ్యారు. కొందరు అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో "లైఫ్ ఆఫ్...

సర్పంచ్ ఆశావహులకు గట్టి షాక్:

    ఎక్కడి దావత్ లకు అక్కడే పుల్ స్టాప్..     సర్పంచ్ ఎన్నికలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే గ్రామస్థాయి, జిల్లా స్థాయి ని మొదలుకుని...

క్రైమ్

హెల్త్‌

గుజరాత్ లో రెండు నెలల చిన్నారికి HMPV వైరస్:

        హైదరాబాద్: జనవరి 05 భారతదేశంలో HMPV వైరస్‌ విజృంభిస్తుంది. ఇప్పటికే బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరల్ సోకగా..   తాజాగా, గుజరాత్‌ రాష్ట్రంలో రెండు నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం పాపను...

ఆవు నెయ్యి తినడం వల్ల ఉపయోగాలు

🕉️శివాని ఏజెన్సీస్ 🕉️9059643232   సదాశివ్ బచ్చగొని A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం  ఆవు నెయ్యి తినడం వల్ల ఉపయోగాలు:-       నెయ్యి అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. వేడివేడి ఆహారం లో నెయ్యి వేసుకుని తినాలి. ఇలా...

బిజినెస్

జాబ్స్

ఆధ్యాత్మికం

ఎడ్యుకేషన్

టెట్‌కు 74 శాతం మంది హాజరు:

  Jan 21, 2025, టెట్‌కు 74 శాతం మంది హాజరు తెలంగాణలో జనవరి 2 నుంచి ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET)లు సోమవారంతో ముగిశాయి. పేపర్-1,2 కలిపి సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.....

రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు:

  Jan 21, 2025,   రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు దేశవ్యాప్తంగా బుధవారం నుంచి JEE మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 22, 23, 24, 28, 29 తేదీల్లో NITల్లో బీటెక్ సీట్ల...

విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు :జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

*విద్యా సంస్థలకు మంగళవారం కూడా సెలవు*    *కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు*  సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం  , సెప్టెంబర్ 02 : భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని...

తెలంగాణ స్కిల్స్ యూనివార్సిటీ ఏర్పాటు :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

*తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు* 🔹17 కోర్సులు, ఏటా 20 వేల మందికి శిక్షణ 🔹హైదరాబాద్ లోనే మెయిన్ క్యాంపస్.. కంపెనీల భాగస్వామ్యం 🔹యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి 🔹ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టే...

భీమ్ గల్ సరస్వతి విద్యమందిర్ పాఠశాలలో పదవతరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం

  *సదాశివ్ *బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం* నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పట్టణం లో గల శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్ లో 10 వ తరగతి 28వ...

భీమ్ గల్ సరస్వతి విద్యా మందిర్ పాఠశాల లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ పట్టణం లో గల సరస్వతి విద్యా మందిర్ పాఠశాల లో భారతీయ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ గారు రామన్...

తాజా వార్తలు

నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్స్:

  *హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. *ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది, పేషెంట్స్ భయాందోళనకు గురయ్యారు. *వార్డుల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద వివరాలు తెలియాల్సివుంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో...

వారిపై కూడా చర్యలు తీసుకుంటారా..- ఐఏఎస్ స్మితా సబర్వాల్‌:

  గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ విచారణకు హాజరైయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్‌ చేయడంతో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిన సంగతి...

హెచ్‌సీయూలో కాంగ్రెస్ విధ్వంసం.. రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్:

  హైదరాబాద్: భూముల రక్షణ కోసం తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు పర్యావరణం విధ్వంసం చేశాయని ఆరోపించారు. హెచ్‌సీయూలో...

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై కేటీఆర్ క్లారిటీ:

  హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీకి దూరంగా బీఆర్ఎస్ ఉండనుంది. ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు....

ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.

  హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని...

ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూరంటున్నాయి: కిషన్ రెడ్డి.

  హైదరాబాద్, ఏప్రిల్ 18: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు వేస్తున్నాయని...