A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిది: 

ఆర్మూర్ పట్టణంలోని సాయి ఓకేషనల్ జూనియర్ కళాశాల హౌసింగ్ బోర్డు కాలని ఆర్మూర్ నందు ” కాంప్యూటర్ సైన్స్” కొర్చు పూర్తి చేసిన విద్యార్థులకు (ఐ.టి.సి.) కంపనీ హైదరాబాద్ వారు అప్రెంటిన్ కమ్ జాబ్ మేళ నిర్వ హించడం జరిగింది.

ఐ టి సి కంపనీ సిబ్బంది ఏ.సూర్య భగవాన్ హెచ్ఆర్ మేనాజర్ కంపెని యొక్క వివరాలు కంపెన్సి యొక్క ఉత్పత్తుల గురించి మరియు సెలక్ట్స్ కాబడిన విద్యార్థులకు నెల వరి వేతనము మరియు వారికి కంప్యూటర్ ని వారు అందించే ఇతర సౌకర్యాలు గురించి వాడ రాదని వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చలువెరి సురేష్ బాబు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, ఇలాంటి అవకాశాన్ని వినియోరించు కొనాలని తెలియజేశారు. ఇలాంటి జాబ్ మేళాలు ఎక్కువ మొత్యంలో జరిగేటట్లు చూస్తానని విద్యార్థులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు చిలువేరి సురేష్ బాబు, డైరెక్టర్ సిహెచ్ మురళి కృష్ణ, కళాశాల సమన్వయ కర్త బి. విజయరామారాజు, కళాశాల ఇంచార్జ్ రాగి గంగాకిషన్, ప్రిన్సిపల్ రంజిత్ కుమార్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *