నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో రేపు అనగా తేదీ 22.01.2022 సోమవారంరోజున ఉదయం 8.00 గంటల నుండి మన హినంది గుడిలో, శివలింగానికి రుద్రాభిషేకం అర్చన కార్యక్రమం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం, శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా నంది గుడిలో సీతారామ లక్ష్మణ ఆంజనేయుని పంచలోహ విగ్రహాలకు అభిషేకం అర్చన కార్యక్రమాలు 11 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు పొందాలని కోరుతూ…. మీ మచ్చర్ల సాగర్. చైర్మన్. నందికేశ్వరఆలయ కమిటీ… నందిపేట్..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *