నిజామాబాద్ A9 న్యూస్:

నందిపేట మండలం లక్కంపల్లీ మరియు చింరాజ్ పల్లీ గ్రామాల్లో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, గ్రామ ప్రజలను కోరిన ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి,

             ఈ ప్రచారం కార్యక్రమంలో వినయ్ రెడ్డి సతీమణి అనన్య మరియు మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *