Month: April 2025

శాంతి చర్చలకు వస్తాం.. కేంద్రానికి మావోయిస్టుల లేఖ:

మావోయిస్టులు ఒక్కసారిగా తమ స్వరం మార్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పేరుతో…

హెచ్‌సీయూ భూములు.. హైకోర్టు కీలక ఆదేశాలు:

హైదరాబాద్, ఏప్రిల్ 02: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. సదరు భూముల్లోని చెట్లను గురువారం వరకు కొట్టివేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్చ రిత్రను ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలి:

*తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్. (సూర్యాపేట టౌన్ ఏప్రిల్ 2) బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న…

ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ.:

*సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం. *దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటగా శ్రీకారం. సన్న బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి . తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ…

మరోసారి సిట్ విచారణకు శ్రవణ్ రావ:

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు శ్రవణ్ రావు వెళ్లారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే శ్రవణ్‌రావును ఆరున్నర గంటల పాటు పోలీసులు విచారించారు. ఈరోజు మరోసారి ఆయనను పోలీసులు…

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు.. సుప్రీం ఏం చెప్పిందంటే.:

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుపై సుప్రీం కోర్టులో ఈరోజు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. గత…

లైసెన్స్‌డ్‌ తుపాకులు అప్పగించాలి.:

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లైసెన్స్‌డ్‌ తుపాకులు ఉన్నవారు వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో వాటిని అప్పగించాలని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ…

బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం:

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక…

42 శాతం బీసీ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించండి*.:

*ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పోరాటం* తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి…

నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులఎమ్మెల్యేల కేసు విచారణ*:

హైదరాబాద్: ఏప్రిల్ 02 నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి,…